నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు న�
Hyderabad | విద్యా వ్యవస్థను, విద్యా విలువలను నాశనం చేస్తున్నదని అంటూ ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆరోపణలు రాగా.. ఆ సంస్థ అనుమతులు లేని భవనాల్లో కాలేజీలు నడుపుతున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
Ganja Worth Rs 2 Crore seized | లారీలో రహస్యంగా దాచి గంజాయిని రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆ లారీని అడ్డుకున్నారు. తనిఖీ చేయడంతో రెండు కోట్ల విలువైన గంజాయి బయటపడింద
Bitcoin : 14 బిలియన్ల డాలర్ల విలువైన బిట్కాయిన్ను అమెరికా ప్రభుత్వం సీజ్ చేసింది. ఈ కేసులో కంబోడియాకు చెందిన ప్రిన్స్ గ్రూపు వ్యాపారవేత్తపై అభియోగాలు నమోదు చేశారు. క్రిప్టోకరెన్సీ స్కామ్కు సూత్రధా�
Ganja Wrapped Around Body | గంజాయి అక్రమ రవాణా కోసం కొందరు వ్యక్తులు కొత్త పంథా అవలంబించారు. గంజాయి సంచులను శరీరానికి చుట్టుకుని తాళ్లతో కట్టుకున్నారు. వాటిపై చొక్కాలు ధరించి రైలులో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. నిఘా �
పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పెగడపల్లి ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేర�
Fake IAS Officer | నకిలీ ఐఏఎస్ అధికారి గుట్టురట్టయ్యింది. పలు లగ్జరీ కార్లతో అతడు బిల్డప్ ఇచ్చాడు. కార్లపై నీలి బీకాన్లు అమర్చాడు. నకిలీ పాసులతో సచివాలయంలోకి ప్రవేశించేవాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతోప
Vigilance Raids: ఒడిశాలోని జేయ్పోర్ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నేపాక్ ఇండ్లపై ఇవాళ విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. అతని ఫ్లాట్లో ఉన్న ఓ సీక్రెట్ లాకర్ నుంచి 1.4 కోట్ల నగదు సీజ్ చేశారు. ఇంకా 4 బంగారు బిస
Fake embassy | ఒక వ్యక్తి ఏకంగా అద్దె ఇంట్లో నకిలీ రాయబార కార్యాలయం నిర్వహిస్తున్నాడు. లగ్జరీ, ఫ్యాన్సీ దౌత్య కార్లతో రాయబారిగా బిల్డప్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. చివరకు ఆ వ్యక్తిని అరె�
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జి ఆర్ పి స్టేషన్లో నిందితుడి వివరాలను సీఐ పీ సురేందర్ శనివారం వ
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుండి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు.
Rare reptiles: సరీసృపాల జాతికి చెందిన అరుదైన పాములను ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. థాయిలాండ్ నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి వాటిని సీజ్ చేశారు.