శుక్రవారంనాటి ఉద్రిక్తతల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే పలు రైళ్లను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ �
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం జరిగిన ఆందోళనలు, నిరసనలతో ధ్వంసమైన ఆస్తుల లెక్కలు, రైళ్ల పునరుద్ధరణ, ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించిన అధికారులు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో విధ్వంసానికి పాల్పడిన నిందితులకు గాంధీ దవాఖానలో డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు.. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దశల వారీగా
అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన దురదృష్టకరమని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. అగ్నిపథ్ను తక్షణమే రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసింది. యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. అయితే తాము
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళన సమయంలో పెనుప్రమాదం తప్పింది. ఆర్మీ అభ్యర్థులు పట్టాలపై బైకులు తగులబెట్టి, బోగికి నిప్పుపెట్టిన ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు అతి సమీపంలో రైళ్లకు �
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో శుక్రవారం దాదాపు పది గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, రాత్రి 8 గంటల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయా�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన ధర్నా హింసాత్మకం కావడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధా�
నగరంలో మరో సెల్ఫీ పాయింట్ వచ్చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని పదో నంబర్ ప్లాట్ ఫాం వద్ద ‘ఐ లవ్ సికింద్రాబాద్' పేరిట ఆకృతిని ఏర్పాటు చేశారు
రాష్ట్రంపై ప్రేమలేదని మరోసారి కాషాయం పార్టీ రుజువు చేసుకుంది. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన సభతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాష్ర్టానికి ఏం చేస్తామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న కాషాయ నే
కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను తెప్పించేలేని కొంతమంది నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నోరుంది కదా అని పెద్దా చిన్నా తేడా లేకుండా వ�
నియోజకవర్గంలోని ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. మడ్ఫోర్డ్లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ప్రభుత్వం సుమారు రూ.23.50వేల నిధులతో తాగునీటి నల్
శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగితేలారు. శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వాడవాడలా కన్నుల పండువగా జరిగాయి