స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ప్రయత్నానికి అడుగులు వేసింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలోని ఆరు స్టేషన్లలో ‘వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్' �
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు పాలకమండలి సమావేశం జరిగింది. గత 30 ఏండ్లుగా నివాస గృహాలనుంచి 24.60%, వాణిజ్య సముదాయాలనుంచి 27.60% చొప్పున పన్నును వసూలు చేస్తున్నామని, 3% చొప్పున పెంచ
కంటోన్మెంట్ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకొంటామని ఆర్మీ ఉన్నతాధికారులు మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావుకు హామీ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టే అన్నిరకాల అభ�
సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటారు. వాహనదారులను ఇక్కట్ల పాలు చేయడం లేదని వివరణలు ఇస్తారు. ఇష్టానుసారంగా ప్రధానదారులతో పాటు అంతర్గత రోడ్లను మూసివేస్తుంటారు. రక్షణ శాఖ స్థలాల్లో దశాబ్దాల నుంచి పేదలు �
రైల్వేలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ రెండవ వార్డు మార్కండేయ ఆలయ లైన్ అర్జున్నగర్
సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం
గాంధీ దవాఖాన | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
మంత్రి తలసాని | ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్ : అతివేగంగా వచ్చిన వ్యాన్ అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. రామ్చరణ్ (14) పాఠశ�