సికింద్రాబాద్, సింధ్ కాలనీ. ‘హియర్ అండ్ సే’ క్లినిక్. క్లినిక్ అంటే హాస్పిటల్ వాతావరణాన్ని ఊహించుకుంటాం. కానీ అదొక సమ్మర్ క్యాంప్ను తలపిస్తుంది. పిల్లలతో మాటలు పలికిస్తుంటారు. వారికి కదలికలు నే
కంటోన్మెంట్ను ప్రత్యేక దేశంగా ఊహించుకుంటున్న బోర్డు, మిలటరీ అధికారులు రోడ్లను మూసివేసి లక్షలాదిమందిని నరకయాతనకు గురిచేస్తున్నారు. వారి ఏకపక్ష నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచ�
చీకట్లో అమాయకులను దోచేస్తున్న ముఠా ఇటీవల సికింద్రాబాద్ ప్రాంతంలో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలోనే రాత్రి వేళలో రెండు దారిదోపిడీ ఘటనలు జ�
వరుస సెలవుల నేపథ్యలో ప్రయాణికులను రద్దీని అధిగమించేందుకు సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, తిరుపతిలకు �
గోల్కొండ కోటలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతాయని, ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీ
కరోనా కారణంగా రద్దయిన పుష్పుల్ రైళ్లు మళ్లీ కూతపెట్టాయి. ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు పలుమార్లు విన్నవించడంతో సోమవారం వరంగల్-సికింద్రాబాద్, విజయవాడ
ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచే వర్షం దంచి కొట్టడంతో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా పడుతు
కొన్ని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురువుతున్న దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ
అగ్నిపథ్ ప్రకటనతో ఉద్యోగం రాదనే బాధతోనే ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. కేంద్ర ఆస్తులను ధ్వంసం చేస్తేనే తమ ఆవేదన తెలుస్తుం�
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అగ్నిపథ్ నిర్ణయంతో తమ భవిష్యత్తు ఖతమయ్యిందనే ఉద్యోగార్థుల ఆక్రోశమే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసానికి ప్రధాన కారణమని రైల్వే పోలీసుల�