సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందేభారత్లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధ�
ఉజ్వల భారత్, మేకిన్ ఇండియా అంటూ నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దేశంలోని కంటోన్మెంట్ బోర్డుల దుస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే దాదాపు 54 కంటోన్మెంట్ బోర్డులు నిధుల
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగనుందనే ప్రచారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుందనే పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ ప్రచారం
అగ్నిప్రమాదానికి గురైన సికింద్రాబాద్ దక్కన్ మాల్ స్పోర్ట్స్ భవనం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. గత నెల 19న దక్కన్ మాల్లో మంటలు చెలరేగి ఆరు అంతస్థుల భవనం కాలి బూడిదయింది.
అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భవన యజమానులకు అవగాహన కల్పించే లా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపా�
Deccan Stores fire accident | సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటన మరో మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. షార్ట్క�
Talasani Srinivas Yadav | నగరంలోని అనుమతి లేని పరిశ్రమలు, గోదాంలపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో డెక్కన్ స్టోర్స్లో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది