కేంద్రం ఆదేశాలతో సెబీ నిర్ణయం న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పలు వ్యవసాయ ఉత్పత్తులపై ఫార్వర్డ్ ట్రేడింగ్ను నిషేధిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకొన్నది. ట
ముంబై, నవంబర్ 16: అన్నీ కుదిరితే వచ్చే నెల మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదానికి ఎల్ఐసీ ఐపీవో వెళ్లనున్నది. ఈ మెగా ఐపీవో సూపర్ సక్సెస్ కోసం వచ్చే వారం నుంచి యాంకర్ ఇన్వెస్టర్లతో బ్యాంకర్లు చర్చలు మొద�
పలు నిబంధనలు సరళతరం న్యూఢిల్లీ, నవంబర్ 3: సెక్యూరిటీస్ మార్కెట్లో మదుపరులను ప్రోత్సహించే దిశగా ముందుకెళ్తున్న సెబీ.. బుధవారం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నది. సులభతర వ్యాపార నిర్వహణకు ఊతమిస్తూ ఆర్టీఏలు,
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. డిజిటల్ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ రెగ్యులే�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కంపెనీ షేరు ధరల కృత్రిమ కదలికలకు కారణమైన 80 సంస్థలు, ఐదుగురు వ్యక్తులపై సెబి ఒక్కసారిగా వేటువేసింది. సన్రైజ్ ఆసియన్ను, ఆ కంపెనీకి చెందిన ఐదుగురు డైరెక్టర్లను క్యాపిటల్ మార్క�
SEBI On Adani | సుమారు రూ.4,500 కోట్ల మేరకు నిధులు సమకూర్చుకోవాలని తలపోస్తున్న ఆదానీ గ్రూప్ అధినేత గౌతం ఆదానీకి గట్టి షాక్ తగిలింది. వంట నూనెల ....
హైదరాబాద్, ఆగస్టు 9: ఫ్రీడమ్ పేరుతో వివిధ రకాల వంటనూనెల్ని విక్రయించే జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్లో రూ. 2,500 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేయనుంది. ఇందుకు సంబంధించ