ఇన్ఫోసిస్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలతో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. అలాగే, వీరికి రూ.3.06 కోట్ల జరిమానా విధించింది
ముంబై, మే 11: కార్పొరేట్ గవర్నెన్స్, డిస్క్లోజర్లను పటిష్టపర్చేదిశగా మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి కొత్త నిబంధనలను నోటీఫై చేసింది. ఈ నిబంధనల్లో భాగంగా టాప్ 1000 లిస్టెడ్ కంపెనీలు డివిడెండు పంపిణీ విధా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కరోనా వైరస్ మరింత విజృంభిస్తుండటంతో స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాస�
న్యూఢిల్లీ : ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో మార్కెట్ నుంచి రూ 8,250 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓ జారీ చేసేందుకు బుధవారం సెబీ వద్ద ముసాయిదా ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా ప్ర�
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం త్వరలో ఐపీవోకు వెళ్లనున్నది. పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం మనీ ద్వారా ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీవో)కు వెళ్లనున్నట్లు సోమవారం తెలిపింది. �
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు వెళ్లనున్నది. దీని ద్వారా ఎల్ఐసీ రూ.25 వేల కోట్ల పెట్టుబడులను సేకరించేందుకు అనుమతినిస�