న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కంపెనీ షేరు ధరల కృత్రిమ కదలికలకు కారణమైన 80 సంస్థలు, ఐదుగురు వ్యక్తులపై సెబి ఒక్కసారిగా వేటువేసింది. సన్రైజ్ ఆసియన్ను, ఆ కంపెనీకి చెందిన ఐదుగురు డైరెక్టర్లను క్యాపిటల్ మార్క�
SEBI On Adani | సుమారు రూ.4,500 కోట్ల మేరకు నిధులు సమకూర్చుకోవాలని తలపోస్తున్న ఆదానీ గ్రూప్ అధినేత గౌతం ఆదానీకి గట్టి షాక్ తగిలింది. వంట నూనెల ....
హైదరాబాద్, ఆగస్టు 9: ఫ్రీడమ్ పేరుతో వివిధ రకాల వంటనూనెల్ని విక్రయించే జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్లో రూ. 2,500 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేయనుంది. ఇందుకు సంబంధించ
న్యూఢిల్లీ, జూలై 26: హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని పలు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రతిపాదించిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్
నిబంధనల ఉల్లంఘనపై లోక్సభలో కేంద్రంన్యూఢిల్లీ, జూలై 19: నిబంధనల ఉల్లంఘన ఆరోపణలున్న పలు అదానీ గ్రూప్ సంస్థలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విచారణ జరుపు�