ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నిబంధనల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేసింది. గతంలో జరిగిన లావాదేవీలు, మదుపరుల నుంచి నిధుల సమీకరణలకు సంబంధించిన ఆఫర్ ధర ఆధారిత సమాచారాన్ని ప్రకటించాలని శుక్ర�
హైదరాబాద్, సెప్టెంబర్ 6: దక్షిణాదికి చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్ జ్యూవెల్లర్స్..క్యాపిటల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి స�
మార్చి త్రైమాసికంలో బిడ్స్కు ఆహ్వానం న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుపరం చేయడంలో నిమగ్నమైన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను విక్రయించడానికి సంసిద్ధమవుతున్నది. షిప్పిం�
ఎన్డీటీవీ వాదనను న్యూఢిల్లీ, ఆగస్టు 26: తమ ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్లో వాటాను స్వాధీనపర్చుకునేందుకు సెబీ ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ ఎన్డీటీవీ చేసిన వాదనను అదానీ గ్రూప్ తిరస్కరించింది. ఈక్�
ముంబై, ఆగస్టు 25: వరుస టేకోవర్లు జరుపుతున్న గౌతమ్ అదానీ గ్రూప్ను అంతర్జాతీయ రేటింగ్స్ దిగ్గజం ఎస్అండ్పీ తీవ్రంగా హెచ్చరించింది. అదానీ గ్రూప్లోని రేటెడ్ కంపెనీల ఫండమెంటల్స్ ప్రస్తుతం పటిష్టంగా ఉ�
సెబీ తీరుపై సహారా ఇండియా మరోసారి ధ్వజమెత్తింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సెబీ ఖాతాలో వడ్డీతోసహా రూ.25,000 కోట్లకుపైగా సొమ్మును జమ చేశామని సహారా తెలియజేసింది. తొమ్మిదేండ్లు గడిచినా తమ ఇన్వెస్టర్లకు డిప�