హైదరాబాద్ కేంద్రంగా వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ-స్పెషాలిటీ పెడియాట్రిక్ హాస్పిటల్ చైన్ రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ ప్రతిపాదించిన ఐపీవోకు సెబీ ఆమోదం తెలిపింది. రెయిన్బో �
రూ.4,300 కోట్లు సేకరించే యోచనలో సంస్థ న్యూఢిల్లీ, మార్చి 12: యోగా గురువు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి ఆధ్వర్యంలో నడుస్తున్న వంటనూనెల సంస్థ రుచి సోయా..క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీగా నిధులు సేకరించాలనే ఉద
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న సెబీకి ఎల్ఐసీ సమర్పించిన ఇనీషియల్ పబ్లిక్ ఆ�
ఎల్ఐసీ ఇష్యూ పరిమాణం రూ. 65,400 కోట్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఎల్ఐసీ మెగా ఐపీవో మార్చి 10న ప్రారంభమై, 14న ముగుస్తుందని మార్కెట్లో అంచనాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఎల్ఐసీ తన ముసాయిదా ప్రాస్పెక్టస్ను సెబ�
దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మార్చిలో మార్కెట్లోకి రానుంది. ప్రభుత్వ వాటా 5 శాతం లేదా 31.6 కోట్ల షేర్లతో మెగా ఐపీఓ దలాల్ స్ట్రీట్లో దుమ్ములేపనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో సీఎండీ హోదా విభజనపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వెనక్కి తగ్గింది. చైర్మన్ లేదా చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈవో పదవులు ఒక్కరి వద్దే ఉండొద్దన్న