ఎల్ఐసీ ఇష్యూ పరిమాణం రూ. 65,400 కోట్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఎల్ఐసీ మెగా ఐపీవో మార్చి 10న ప్రారంభమై, 14న ముగుస్తుందని మార్కెట్లో అంచనాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఎల్ఐసీ తన ముసాయిదా ప్రాస్పెక్టస్ను సెబ�
దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మార్చిలో మార్కెట్లోకి రానుంది. ప్రభుత్వ వాటా 5 శాతం లేదా 31.6 కోట్ల షేర్లతో మెగా ఐపీఓ దలాల్ స్ట్రీట్లో దుమ్ములేపనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో సీఎండీ హోదా విభజనపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వెనక్కి తగ్గింది. చైర్మన్ లేదా చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈవో పదవులు ఒక్కరి వద్దే ఉండొద్దన్న
చెన్నై, ఫిబ్రవరి 14: ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం సెబీకి పంపడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ‘ఎన్నో ఏండ్లుగా
SEBI | సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి
న్యూఢిల్లీ, జనవరి 3: దేశంలో గోల్డ్ ఎక్సేంజ్ ఏర్పాటుకు ట్రేడింగ్ ఎక్సేంజ్లకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతిచ్చింది. ఈ మేరకు వాల్ట్ మేనేజర్ల నియమ, నిబంధనలను సోమవారం విడుదల చేసింది. గతేడాది సెప్టె�