Adani | అదానీ గ్రూప్ వివాదంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీరుపై రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘరామ రాజన్ విరుచుకుపడ్డారు. అదానీ గ్రూప్ షేర్లలో భారీగా పెట్టుబడి చేసిన నాలుగు మారిషస్ ఫండ్స్ యజమానుల్
Adani Group | అదానీ గ్రూప్ కంపెనీలు దేశంలో తీసుకున్న రుణాలు, జారీచేసిన బాండ్లకు నిర్దేశించిన రేటింగ్స్ వివరాలివ్వాలంటూ క్రెడిట్ రేటింగ్ సంస్థల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోరింది.
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ అవర్స్ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలదాకా మార్కెట్ కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చర్యలు చేపడుతున్నది.
సెబీ, ఆర్బీఐ తదితరాలు చాలా అనుభవజ్ఞులని, ఆదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించిన అంశాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇటీవల అదానీ ఎంటర్పైజెస్ రద్దుచేసిన 2.5 బిలియన్ డాలర్ల (రూ.20,000 కోట్లు) ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)లో పాల్గొన్న కొంతమంది ఇన్వెస్టర్లతో అదానీ గ్రూప్నకు ఉన్న సంబంధాలపై మార్కెట్ రెగ్యులేటర్ దర్యాప్తు చేస్త
అదానీ గ్రూప్ అవకతవకతలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐలు దర్యాప్తు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్�
ఏడు రకాల వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్పై సెబీ నిషేధం విధించడంపై రైతులు భగ్గమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, షెత్కారి సంఘటన ఆధ్వర్యంలో రైతులు సెబీ కార్యాలయం ఎదుట నిరవధిక ఆందోళనకు దిగారు.
కాఫీ డే ఎంటర్ప్రైజెస్కు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ కొరడా ఝుళిపించింది. అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో భారీ జరిమానా విధించింది.
స్టాక్ ఎక్సేంజీల ద్వారా ప్రస్తుతం కంపెనీలు అమలు జరుపుతున్న షేర్ల బైబ్యాక్ పద్ధతిని క్రమేపీ ఎత్తివేయనున్నట్టు సెబీ ప్రకటించింది. అందుకు బదులుగా టెండర్ ఆఫర్ మార్గంలో షేర్ల బైబ్యాక్ను ప్రవేశపెడతామ
ఐపీవో డాక్యుమెంట్లను క్లియర్ చేసే సమయాన్ని కేవలం ఏడు రోజులకు తగ్గించాలని యోచిస్తున్నట్టు సెబీ చీఫ్ మాదాభి పురి బుచ్ చెప్పారు. ప్రస్తుతం ఐపీవో క్లియరెన్స్కు సెబీ 70 రోజుల సమయం తీసుకుంటున్నది.
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నిబంధనల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేసింది. గతంలో జరిగిన లావాదేవీలు, మదుపరుల నుంచి నిధుల సమీకరణలకు సంబంధించిన ఆఫర్ ధర ఆధారిత సమాచారాన్ని ప్రకటించాలని శుక్ర�
హైదరాబాద్, సెప్టెంబర్ 6: దక్షిణాదికి చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్ జ్యూవెల్లర్స్..క్యాపిటల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి స�