కాఫీ డే ఎంటర్ప్రైజెస్కు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ కొరడా ఝుళిపించింది. అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో భారీ జరిమానా విధించింది.
స్టాక్ ఎక్సేంజీల ద్వారా ప్రస్తుతం కంపెనీలు అమలు జరుపుతున్న షేర్ల బైబ్యాక్ పద్ధతిని క్రమేపీ ఎత్తివేయనున్నట్టు సెబీ ప్రకటించింది. అందుకు బదులుగా టెండర్ ఆఫర్ మార్గంలో షేర్ల బైబ్యాక్ను ప్రవేశపెడతామ
ఐపీవో డాక్యుమెంట్లను క్లియర్ చేసే సమయాన్ని కేవలం ఏడు రోజులకు తగ్గించాలని యోచిస్తున్నట్టు సెబీ చీఫ్ మాదాభి పురి బుచ్ చెప్పారు. ప్రస్తుతం ఐపీవో క్లియరెన్స్కు సెబీ 70 రోజుల సమయం తీసుకుంటున్నది.
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నిబంధనల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేసింది. గతంలో జరిగిన లావాదేవీలు, మదుపరుల నుంచి నిధుల సమీకరణలకు సంబంధించిన ఆఫర్ ధర ఆధారిత సమాచారాన్ని ప్రకటించాలని శుక్ర�
హైదరాబాద్, సెప్టెంబర్ 6: దక్షిణాదికి చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్ జ్యూవెల్లర్స్..క్యాపిటల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి స�
మార్చి త్రైమాసికంలో బిడ్స్కు ఆహ్వానం న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుపరం చేయడంలో నిమగ్నమైన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను విక్రయించడానికి సంసిద్ధమవుతున్నది. షిప్పిం�
ఎన్డీటీవీ వాదనను న్యూఢిల్లీ, ఆగస్టు 26: తమ ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్లో వాటాను స్వాధీనపర్చుకునేందుకు సెబీ ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ ఎన్డీటీవీ చేసిన వాదనను అదానీ గ్రూప్ తిరస్కరించింది. ఈక్�
ముంబై, ఆగస్టు 25: వరుస టేకోవర్లు జరుపుతున్న గౌతమ్ అదానీ గ్రూప్ను అంతర్జాతీయ రేటింగ్స్ దిగ్గజం ఎస్అండ్పీ తీవ్రంగా హెచ్చరించింది. అదానీ గ్రూప్లోని రేటెడ్ కంపెనీల ఫండమెంటల్స్ ప్రస్తుతం పటిష్టంగా ఉ�
సెబీ తీరుపై సహారా ఇండియా మరోసారి ధ్వజమెత్తింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సెబీ ఖాతాలో వడ్డీతోసహా రూ.25,000 కోట్లకుపైగా సొమ్మును జమ చేశామని సహారా తెలియజేసింది. తొమ్మిదేండ్లు గడిచినా తమ ఇన్వెస్టర్లకు డిప�