Adani Group | తాము గతంలో నిబంధనలు మార్చినంత మాత్రాన ఆఫ్షోర్ ఫండ్స్ (విదేశీ ఫండ్స్) పెట్టుబడుల వెనుక లబ్ధిదారులు ఎవరో గుర్తించడం కష్టతరం కాదని సుప్రీం కోర్టుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. ఈ పెట్టు
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. వాటాదారులకు సంబంధించి 5.72 కోట్ల ఈక్విటీ షేర్ల�
Tata Technologies IPO | టాటా సన్స్ గ్రూప్ సంస్థ 19 ఏండ్ల తర్వాత ఐపీఓకు వెళుతున్నది. మార్చిలో టెక్నాలజీస్ దాఖలుచేసిన ఐపీఓ దరఖాస్తుకు సెబీ ఆమోదం తెలిపింది.
SEBI on IIFL | ఐఐఎఫ్ఎల్పై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఈ మేరకు రెండేండ్ల వరకు కొత్త ఖాతాదారులను చేర్చుకోవద్దని తేల్చి చెప్పింది.
SEBI-Zee |
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు జీ ఎంటర్టైన్మెంట్ పునీత్ గోయెంకా, ఎస్సెల్ గ్రూప్ సుభాష్ చంద్ర గోయెంకాలు డైరెక్టర్ పదవుల్లో కొనసాగడంపై సెబీ నిషేధం విధించింది.
Supreme Court: అదానీ గ్రూపుపై సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రిపోర్టును ఆగస్టు 14వ తేదీన సమర్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ నర్సింహ, పర్దివాలాలతో కూడిన ధర్మా
చిన్న ఇన్వెస్టర్లకు రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని చిన్న చిన్న భాగాలుగా ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్న ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్స్ (ఎఫ్వోపీలు)ను తన నియంత్రణ పరిధిలోకి తీసుకురానుంది. చిన్న ఇన్వెస్�
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ సమర్పించింది. 2016 నుంచి తాము అదానీ గ్రూప్ కంపెన�
అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో మూడు నెలల గడువు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు సూచనాప్రాయంగా తె
Hindenburg | తమను, తమ ప్రభుత్వాన్ని, తమ సన్నిహితులను విమర్శించిన లేదా ప్రశ్నించిన వారిపై దాడులు లేదా వేధింపులకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోద
అదానీ గ్రూపు షేర్లలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి మరింత సమయం కావాలని కోరుతున్నది.
‘గౌతమ్ అదానీ ఎఫ్పీవోలో పాల్గొన్నదెవరో మాకు తెలియదు. ఆ పబ్లిక్ ఇష్యూ సబ్స్కైబర్ల సమాచారం మా వద్ద లేదు’ ఇది.. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ ప్రశ్నకు భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రిత సంస్థ �
స్టాక్ బ్రోకర్ల ద్వారా జరిగే మోసాలను గుర్తించేందుకు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలో మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఓ పటిష్ట వ్యవస్థను తీసుకురానున్నది. ఈ మేరకు స్టాక్ బ్రోకర్ల రెగ్యులేషన్స్కు సవర�