‘గౌతమ్ అదానీ ఎఫ్పీవోలో పాల్గొన్నదెవరో మాకు తెలియదు. ఆ పబ్లిక్ ఇష్యూ సబ్స్కైబర్ల సమాచారం మా వద్ద లేదు’ ఇది.. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ ప్రశ్నకు భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రిత సంస్థ �
స్టాక్ బ్రోకర్ల ద్వారా జరిగే మోసాలను గుర్తించేందుకు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలో మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఓ పటిష్ట వ్యవస్థను తీసుకురానున్నది. ఈ మేరకు స్టాక్ బ్రోకర్ల రెగ్యులేషన్స్కు సవర�
Mutual Funds | ఈ నెలాఖరులోగా మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులు తమ నామినీలను తప్పనిసరిగా ఎంచుకోవాలని సెబీ తేల్చేసింది. అందుకు వారికి అన్ని వసతులు కల్పిచాలని సంబంధిత మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సూచించింది.
దేశాని 14వ ప్రధానిగా నరేంద్ర మోదీ 2014 నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన అదానీ అనే ఓ వ్యక్తి శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది గత ఎనిమిదేండ్లలో చాలాసార్లు రుజువైంది. 2021లో అదానీ సంపద రూ.5,05,900 కోట్లు. 2022లో ర�
Tata Technologies IPO | టాటా సన్స్ 19 ఏండ్ల తర్వాత మరో సంస్థ టాటా టెక్నాలజీస్ను ఐపీవోకు తీసుకొస్తున్నది. 2004లో టీసీఎస్ తర్వాత ఐపీవోకు వస్తున్న టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ సంస్థ మొదటిది.
Adani | అదానీ గ్రూప్ వివాదంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీరుపై రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘరామ రాజన్ విరుచుకుపడ్డారు. అదానీ గ్రూప్ షేర్లలో భారీగా పెట్టుబడి చేసిన నాలుగు మారిషస్ ఫండ్స్ యజమానుల్
Adani Group | అదానీ గ్రూప్ కంపెనీలు దేశంలో తీసుకున్న రుణాలు, జారీచేసిన బాండ్లకు నిర్దేశించిన రేటింగ్స్ వివరాలివ్వాలంటూ క్రెడిట్ రేటింగ్ సంస్థల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోరింది.
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ అవర్స్ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలదాకా మార్కెట్ కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చర్యలు చేపడుతున్నది.
సెబీ, ఆర్బీఐ తదితరాలు చాలా అనుభవజ్ఞులని, ఆదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించిన అంశాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇటీవల అదానీ ఎంటర్పైజెస్ రద్దుచేసిన 2.5 బిలియన్ డాలర్ల (రూ.20,000 కోట్లు) ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)లో పాల్గొన్న కొంతమంది ఇన్వెస్టర్లతో అదానీ గ్రూప్నకు ఉన్న సంబంధాలపై మార్కెట్ రెగ్యులేటర్ దర్యాప్తు చేస్త
అదానీ గ్రూప్ అవకతవకతలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐలు దర్యాప్తు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్�
ఏడు రకాల వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్పై సెబీ నిషేధం విధించడంపై రైతులు భగ్గమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, షెత్కారి సంఘటన ఆధ్వర్యంలో రైతులు సెబీ కార్యాలయం ఎదుట నిరవధిక ఆందోళనకు దిగారు.