భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థయైన భారతీ హెక్సాకామ్ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లోనే 10 కోట్ల షేర్లను విక్రయించనుండగా, కొత్తగా షేర్లను జారీ చేయడం
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ..బ్రైట్కామ్ గ్రూపునకు షాకిచ్చింది. బ్రైట్కామ్ గ్రూపు లిమిటెడ్తోపాటు కంపెనీ ప్రమోటర్ సురేశ్ కుమార్ రెడ్డిలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడాన్ని తిరస్కరి�
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల్లు (ఎఫ్పీఐలు), వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులమంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది.
zee company: జీ సంస్థలో రెండు వేల కోట్ల నిధులు దారిమళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై సెబీ దర్యాప్తు చేస్తోంది. దారిమళ్లిన నిధులపై స్పష్టత లేదని, ఆ అమౌంట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఒక ప్రముఖ బిజినెస్ చానల్లో స్టాక్ సిఫార్సులిచ్చే 10 మంది నిపుణులు, సంస్థలను నియంత్రణా సంస్థ సెబీ నిషేధించింది. షేర్ రిగ్గింగ్కు పాల్పడి చట్టవిరుద్ధంగా వారు ఆర్జించిన రూ. 7.41 కోట్లను స్వాధీనం చేసుకునే�
ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ రూ.5,500 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ఓలా ఎలక్ట్రిక్ సమర్ప
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సెప్టెంబర్లో సెబీకి దరఖా�
మరో మూడు సంస్థల ఐపీవోలకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. వీటిలో ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ బ్రాండ్ స్టేన్లీ లైఫ్ైస్టెల్ సంస్థల ఐపీవోలకు అనుమతినిచ్చింది. వీటిలో రెండు సంస్థలు ఆ�
షేరు విక్రయదారులకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ శుభవార్తను అందించింది. షేరును విక్రయించిన రోజే సెటిల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధాబి పూరి బచ్ తెలిపారు. ఇ
సెబీని తప్పుబట్టేందుకు తమకు ఏ కారణం కనిపించడం లేదని అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై విచారిస్తున్న సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో మార్కెట్ రెగ్యులేటర్ పాత్రను అనుమానించేలా తమ �
అదానీ-హిండెన్బర్గ్ కేసులో దర్యాప్తును పూర్తి చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Subrata Roy | సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణించిన నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్దనున్న రూ.25,000 కోట్ల సహారా నిధులు తిరిగి ఫోకస్లోకి వచ్చాయి. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా 75 ఏండ్ల సుబ్రతారాయ్ మం�
Demat A/C Nomination | మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడానికి కీలకమైన డీమ్యాట్ ఖాతాలకు నామినీల పేర్లు చేర్చడానికి సెబీ మరోమారు గడువు పొడిగించింది. డిసెంబర్ 31 లోగా నామినేషన్ దాఖలు చేయాలని స్పష్టం చేసిం�