Sebi - NSE | డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ టైం పొడిగించాలన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చేసిన ప్రతిపాదనను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ పక్కన బెట్టింది.
అదానీ గ్రూప్ సంస్థలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంబంధిత పార్టీ లావాదేవీలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘనలకుగాను గౌతమ్ అదానీకి చెందిన 7 కంపెనీలకు ఈ నోటీసులు వెళ్లాయి. ఈ మే�
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలు మార్పులు జరగనున్నాయి. క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం(ఎన్పీఎస్) వరకు ఏప్రిల్లో పలు నిబ�
Karvy | కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ (కేఐఎస్ఎల్) రిజిస్ట్రేషన్ను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ గురువారం రద్దు చేసింది. గత ఏడాది మార్చి 15-17 మధ్య కేఐఎస్ఎల్లో సెబీ తనిఖీలు చేపట్టిన వ�
భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థయైన భారతీ హెక్సాకామ్ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లోనే 10 కోట్ల షేర్లను విక్రయించనుండగా, కొత్తగా షేర్లను జారీ చేయడం
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ..బ్రైట్కామ్ గ్రూపునకు షాకిచ్చింది. బ్రైట్కామ్ గ్రూపు లిమిటెడ్తోపాటు కంపెనీ ప్రమోటర్ సురేశ్ కుమార్ రెడ్డిలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడాన్ని తిరస్కరి�
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల్లు (ఎఫ్పీఐలు), వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులమంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది.
zee company: జీ సంస్థలో రెండు వేల కోట్ల నిధులు దారిమళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై సెబీ దర్యాప్తు చేస్తోంది. దారిమళ్లిన నిధులపై స్పష్టత లేదని, ఆ అమౌంట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఒక ప్రముఖ బిజినెస్ చానల్లో స్టాక్ సిఫార్సులిచ్చే 10 మంది నిపుణులు, సంస్థలను నియంత్రణా సంస్థ సెబీ నిషేధించింది. షేర్ రిగ్గింగ్కు పాల్పడి చట్టవిరుద్ధంగా వారు ఆర్జించిన రూ. 7.41 కోట్లను స్వాధీనం చేసుకునే�
ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ రూ.5,500 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ఓలా ఎలక్ట్రిక్ సమర్ప
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సెప్టెంబర్లో సెబీకి దరఖా�
మరో మూడు సంస్థల ఐపీవోలకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. వీటిలో ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ బ్రాండ్ స్టేన్లీ లైఫ్ైస్టెల్ సంస్థల ఐపీవోలకు అనుమతినిచ్చింది. వీటిలో రెండు సంస్థలు ఆ�