ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఓ సెంటిమెంట్ అడ్డొచ్చింది. దీంతో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా తగ్గింది. ఖమ్మం జిల్లాలో కేవలం 18 శాతం మంది వి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. అమావాస్య కారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలన�
బడిగంట మోగింది. వేసవి సెలవులు పూర్తికావడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఎప్పుడూ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభంకాగా, 13న రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో జూన్ 15న పాఠశాలలు ప్�
వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు తెరుచుకున్నాయి.. బడిగంట మోగింది.. 52 రోజుల తర్వాత బడులు పునఃప్రారంభ మయ్యాయి.. తొలి రోజు సోమవారం అమావాస్య ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, నార�
వేసవి సెలవుల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి. అమావాస్య కావడంతో తొలిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోవడం�
Schools Reopen | వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా తగ్గింది.
School Uniform | స్కూళ్లు తెరుచుకున్నా సిద్ధం కాని యూనిఫాంలు.. 2.36 లక్షల మంది విద్యార్థులకు పాత యూనిఫాంలే దిక్కు!.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, క్షేత్రస్థాయిలో తుస్సుమ�
ఆటపాటలతో ఇన్నాళ్లూ సందడి చేసి చిన్నారులు ఇక బడిబాట పడుతున్నారు. పాఠశాలలకు ఆదివారంతో వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి తరగతి గదుల తలపులు తెరుచుకోనున్నాయి. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికూల పరిస్�
బడిగంట మోగనున్నది. నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభంకానున్నాయి. కాగా, సరిగ్గా అమావాస్య రోజే బడులు ప్రారంభించడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పా�
సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారం భం కానున్నాయి. వేసవి సెలవుల తర్వాత బడి గంటలు మోగనున్నాయి. ఆ మేరకు తరగతి గదులు, బడుల పరిసరాలను శుభ్రం చేశారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఆయా ప్రాంగణాలను సిద్ధం చేశా
వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. నిన్న, మొన్నటి వరకు ఆటపాటలు, వేసవి శిబిరాలతో బిజీగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్�
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ సిద్ధంగా ఉన్నదని, అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు.
Schools Reopen | వేసవి సెలవుల విరామం తర్వాత సోమవారం బడులు పునఃప్రారంభం కానున్నాయి. సుమారు రెండు నెలలుగా వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి.
జూన్ రాగానే చాలా కుటుంబాల నెలవారీ బడ్జెట్ గాడి తప్పుతోంది. ఈ మాసం పెట్టుబడులకు కేరాఫ్గా మారింది. ఇప్పుడే పాఠశాలలు పునఃప్రారంభం కానుండడం.. విద్యాభ్యాసానికి ఖర్చులు పెరగడం.. మరోవైపు రుతుపవనాల ఆగమనం నేప�
విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులను సురక్షితంగా పాఠశాలలకు చేర్చాల్సిన సూల్ బస్సుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అనేక ప్రైవేట్�