పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ సత్యశారద బుధవారం ఖిలావరంగల్ మండల పరిధిలోని ఖిలావరంగల్, కరీమాబాద్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ప్రకారం భ�
వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మొన్నటివరకు ఆటపాటలతో సరదగా గడిపిన చిన్నారులు బడిబాట పట్టారు. మొదటి రోజు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులకు సమస
వేసవి సెలవుల తర్వాత బడులు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులంతా సెలవులకు టాటా చెప్పి బడికి పోయేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్కార్ బడులు సమస్యలతో స్వాగతం పలుకనున్నాయి.
విరిగిన బెంచీలు, నాచుపట్టిన గోడలు, కంపుకొడుతున్న బాత్రూంలు, ప్రమాదకరంగా ఉన్న పంపుహౌస్లు, వంట గదులు, విద్యుత్ బల్బులు, స్విచ్ బోర్డులు, కరెంట్ లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండ్ గోడలు, పిచ్చిమొక్కలు �
వేసవి సెలవుల తర్వాత గురువారం నుంచి సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, మోజార్టీ చోట్ల ‘సమస్యల’ స్వాగతం పలుకుతున్నాయి. రెండేండ్ల కిందటి వరకు మెరుగైన సౌకర్యాలతో ఆహ్లాదకరంగా సాగినా..
బడులు ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. తమ పిల్లలకు అవసరమయ్యే బుక్స్, నోట్ బుక్స్, డ్రెస్సులు కొనేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులను తీసుకెళ్లే బడి బస్సుల (School Bus) కండీషన్ పైనే
Punjab: పంజాబ్లోని అయిదు జిల్లాల్లో స్కూళ్లను తెరిచారు. ఆరు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ ఓపెన్ చేశారు. ఇండో, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే.