అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగల సందర్భంగా విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవుల అనంతరం యథావిధిగా ప్రారంభమయ్యాయి. అయితే కొవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో సంక్�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీలో మళ్లీ తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు సోమవారంనుంచి మళ్లీ ప్రత్యక్ష బోధన ప్రార�
లండన్: బ్రిటన్లో స్కూళ్లు తెరిచిన నెల రోజుల తర్వాత పిల్లల్లో కరోనా వ్యాప్తిని గుర్తించారు. సెప్టెంబర్ 25తో ముగిసిన వారంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగినట్లు ఆ దేశ జాతీయ �
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో అక్టోబర్ 4 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. తొలుత 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం తెలిపింది. ‘�
నవంబర్ 1 నుంచి కేరళలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు జరుగనున్నాయి. మిగతా విద్యార్థులకు నవంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయిని తెలిసి�
తిరువనంతపురం: కరోనా విజృంభణ కొనసాగుతున్న కేరళలో నవంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. సీఎం విజయన్ నేతృత్వంలో కరోనాపై జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చ�
పర్ణశాల : మండల పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలోని మోడల్ పాఠశాలను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను, ఉపాధ్యాయు లను బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెల
విద్యార్థులపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి కరోనా నియమాల అమలు బాధ్యత విద్యా సంస్థలదే : వైద్యనిపుణులు సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వైరస్ను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ ప్�
చాలా రోజులకు స్నేహితులతో కలిసి పాఠాలు విన్న విద్యార్థులు పిల్లల్లో వెల్లివిరిసిన సంతోషం బడి గేటువద్దే థర్మల్ స్క్రీనింగ్ బెంచ్కి ఇద్దరు మాత్రమే కూర్చునేలా చర్యలు ఇంటికి వెళ్లేవరకు తీయని మాస్కులు �
తొలిరోజు ఉత్సాహంగా స్కూళ్లకు విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఉపాధ్యాయుల స్వాగతం రాజ్భవన్ స్కూల్ను పరిశీలించిన గవర్నర్ మహేశ్వరం స్కూల్లో మంత్రి సబిత మధ్యాహ్న భోజనం హాజరు ఇలా: ప్రభుత్వ పాఠశాలల్లో : 27.45%�
సైదాబాద్ : కొవిడ్ మహమ్మూరి మూలంగా ఏడాదిన్నర కాలం తర్వాత బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. మలక్పేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు స్కూల్కు వెళ్లడానికి అసక్తి చూపించగా, ప్రైవేట్ పాఠశా�
మహేశ్వరం: శానిటేషన్ పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా