మాదాపూర్ :కరోనా ఉదృతి అంతకంతకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. దీంతో పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాద్యాయులు ఆన్ల�
కరోనా రక్కసితో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. నిరుపేదల పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రొక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవుల పిల్లలు అర్ధాకలితో అలమటించారు. అటు స్కూల్లో మధ్యాహ్న భోజ
సనత్నగర్ జోన్ బృందం : సుదీర్ఘకాలం తరువాత కొవిడ్ నుండి కోలుకుంటున్న పరిస్థితుల్లో బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్ధులు ఉత్సాహంగా బడిబాట పట్టినా హాజరు శాతం తక్కువగా నమోదైంది. విద్యార్ధులు వ
దుమ్ముగూడెం: కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర నుంచి మూతబడిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు మండల పరిధిలోని నర్సాపురం, తూరుబాక, స�
హైదరాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా బడికి పంపాలని వైద్య, ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభమాయ్యయన్నా
బడిగంట మోగింది | రాష్ట్రంలో బడి గంట మోగింది. పిల్లల మనసులు మురిశాయి. ఉప్పొంగే ఉత్సాహంతో చెంగుచెంగున బడిబాట పట్టారు. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది.
ఇష్టముంటేనే స్కూల్కు.. లేకపోతే ఆన్లైన్ చదువుకు..! పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదు తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదు పేరేంట్స్ నుంచి ఎలాంటి డిక్లరేషన్ తీసుకోవద్దు యాజమాన్యాల�
ఆందోళన అవసరం లేదు ప్రైవేటు స్కూళ్లు ఫీజులపై ఒత్తిడిచేయొద్దు ‘నమస్తే తెలంగాణ’తో విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు తప్పనిసరికాదుహైకోర్టు ఆదేశాల మేరకు గురుకులాలు, వసతిగృహాలను మినహాయించి ప్రభుత్వ, �
స్కూలుకు రావాలని పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు: ప్రభుత్వం 16 నెలల తర్వాత విద్యాసంస్థలు రీ ఓపెన్ నేటి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రైవేటు విద్యాసంస్థల్లో యాజమాన్యాల ఇష్టం ప్రభుత్వ స్కూళ్లలో
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు నిబంధనలు పాటిస్తూ బడులు కొనసాగించాలి రంగారెడ్డి / పరిగి : బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు మినహా మిగతా విద్యాసంస్థలు నిర్వ�
ముషీరాబాద్ :కరోనా వ్యాప్తి నేపథ్యంలో యేడాదిన్నర కాలంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంతకాలం అన్లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడానికి �
రేపటి నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను తెరువాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలను కొవిడ్ నిబం�
Schools reopen | కరోనా పుణ్యమా అని ఏడాదిన్నర కాలంగా బడుల్లేవు. పిల్లలు కొత్తగా నేర్చుకోవడం సంగతి అటుంచితే ఉన్నది మర్చిపోతున్నారు. బడులు తెరవడం ( Schools reopen ) ఇంకా ఆలస్యమైతే వాళ్లు ఎంతో నష్టపోతారని విద్యా నిపుణులు, మానసిక