ఎండాకాలం సెలవులు అయిపోయాయి. మళ్లీ బడి గంటలు మోగుతున్నాయి. ఇక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి బడిలోనే పునాది పడుతుంది. కాబట్టి సెలవులు అయిపోయిన పాత పిల్లలైనా, కొత్తగా చేరుతున్న పాలబుగ్గల బాలలైనా వారి పాఠశాల
2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న మరమ్మతులు పూర్తవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు.
పాఠశాలలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మంద
Schools Reopen | మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకున్నాయి (Schools Reopen).
TS Schools | రాష్ట్ర ప్రభుత్వం 202324 విద్యాసంవత్సరంలో పుస్తకాల పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్ 12న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధమైంది. రాష్ట్రం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు మంగళవారం పునః ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాటపట్టనున్నారు. అయితే, ఈ సారి ఆరు అంచెల కొత్త విధానంలో విద్యా సంవత్సరం అమలుకానున్నది. వ�
Minister Sabitha reddy | రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలు పెట్టామని.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు ఉంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను అ
హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలను పునః ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సెలవులు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ�
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ఉధృతి, సంక్రాంతి సెలవులు ముగియడంతో విద్యాసంస్థలన్నీ మంగళవారం తిరిగి తెరుచుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 38,307 విద్యాసంస్థలకు 37,590 సంస్థలు తెరుచుకున్నట్టు అధికార
స్కూళ్లలో పూర్తయిన శానిటైజేషన్ మాస్కులు ధరిస్తేనే అనుమతి బంజారాహిల్స్, జనవరి 31: కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభంకానున్న�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు మూడోవేవ్లో 23 రోజులపాటు సెలవులు హైదరాబాద్, జనవరి 29 : విద్యాసంస్థలను మంగళవారం నుంచి పునః ప్రారంభించాలని రాష్�
Schools reopen: కరోనావల్ల దేశవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్కూళ్ల పునఃప్రారంభంపై
ముంబై: మహారాష్ట్రలో స్కూళ్లను సోమవారం నుంచి తెరవనున్నారు. ముంబై మహానగరంలోనూ పాఠశాలలను సోమవారం నుంచి తెరవనున్నట్లు మంత్రి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒకటో తరగతి నుం