మంత్రి హరీశ్రావు | పాఠశాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించేలా.. చొరవ చూపాలి. విద్యార్థుల చేతులు సబ్బుతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిని ప్రతి విద్యార్థి పాట�
ఒకటిన అన్ని పాఠశాలలు ప్రారంభించాలి : మంత్రి సత్యవతి రాథోడ్ | వచ్చే నెల ఒకటి నుంచి మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న 1,207 పాఠశాలలన్ని ప్రారంభించాలని.. ప్రతి టీచర్ విధులకు హాజరుకావాలని రాష్ట్ర గిరిజన, స్త్�
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ జవహార్ బాలభవన్, బాలకేంద్రాలలో సెప్టెంబర్ ఒకటి నుండి విద్యార్థులకు శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని బాలభవన్ సంచాలకురాలు ఉషారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ�
అమీర్పేట్ :సుదీర్ఘకాలం తరువాత పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. కొవిడ్ పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్న నేపధ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు పాఠశాలలు త�
-సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం-భౌతిక తరగతుల నిర్వాహణకు ఏర్పాట్లు మణికొండ : గడిచిన రెండేండ్లుగా కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలకు తాళం వేసిన విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్ నుంచి రెండో వ�
అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
చెన్నై: తమిళనాడులో వచ్చే నెల నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష క్లాసులను పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్
చిక్కడపల్లి :కరోనా సంక్షోభం వల్ల లక్షలాదిమంది బాలలు చదువులకు దూరమవుతున్నారని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెర్చేందుకు అనుమతి ఇవ్వాలని వారు ప్�
బెంగళూర్ : కర్నాటకలో ఈనెల 25 నుంచి స్కూల్స్ పున:ప్రారంభించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ ఆదేశించారు. 9, 10, 11వ తరగతి విద్యార్ధులకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. స్కూల్స్ రీఓపె
ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 17 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఆగస్ట్ 17 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 5 నుండి 8 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి తెరుస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శుక్రవారం తెల�