న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి 12వ తరగతి క్లాసులను తెరిచేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కాలేజీలు, యూనివ�
పంజాబ్ | పంజాబ్ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 2 నుంచి పాఠశాలల తెరవాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ అదుపులోకి రావడంతో దేశ రాజధానిలో స్కూళ్లను పునఃప్రారంభించే ముందు ఢిల్లీ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లితండ్రుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఢిల్లీ డిప్యూట�
Corona virus | పంజాబ్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఈ నెల 20న నిర్ణయం తీసుకోవడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10, 11,12�
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’ | విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జూలై ఒకటి నుంచి పాఠశాలల ప్రారంభంపై బుధవారం