ఏమీ లేనిచోట గాయి.. దొరికిన చోట మౌనమేనోయి..!’.. ఇదే బీజేపీ నేతలకు తెలిసిన గురివింద నీతి. ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలో పోలీసు పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు వెలుగుచూడడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నది. ఇప�
విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను విద్యాశాఖ అందించనున్నది. మేడ్చల
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రూ.10 లక్షలు అందించి పలు యూని�
ఇకపై ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ లేనివాళ్లు వెంటనే ఆ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవటం, రాయటంలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. కరోనా కారణంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. వ�
2022లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరిగే నాటికి ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రధాని మోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలో రోడ్ల పక్కనున్న గుడిసెల సంగతేంటో సెలవివ్వాలని తెలంగాణ రాష్ట్ర మై
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. లక్ష్మీపూర్లో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి నాయకులు, రైతులతో కలిసి పాలాభిషేకం చేశా�
తల్లీబిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనికోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడమే లక్ష�
కోట్లాది కూలీల ఉపాధికి గ్యారంటీ ఇస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు మరో పన్నాగం పన్నింది. ఇప్పటివరకు కేంద్రం కేటాయిస్తున్న పనులను వెంట వెంటనే పూర్తి చేసుకొంట�
అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఎవరికి వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆ�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిటిషన్ వేశారు. సైన్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రిక్రూట్మెంట్ ప్ర
ఆర్మీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ను రద్దు చేయాలని సిద్దిపేటలో సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు మహిపాల్గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించార�
సైన్యంలో తాత్కాలిక నియామకానికి ఉద్దేశించిన ‘అగ్నిపథ్' పథకం రేపిన మంటలు ఇంకా చల్లారడంలేదు. తమ భవిష్యత్తును కాలరాసేలా ఉన్న ఈ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాలుగో రోజు కూడా ఆర్మీ ఉద్యోగా�
ఆర్మీ ఉద్యోగార్థుల కసరత్తుతో జార్ఖండ్లోని జామ్దోబాలో ఉన్న జరియా లోదానా గ్రౌండ్ వారం రోజుల క్రితం వరకూ ఎంతో సందడిగా ఉండేది. అయితే, గత నాలుగురోజులుగా ఆ మైదానంలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. వ్యాయామం, ర�