ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు పని కల్పించడంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు పోటీ పడుతున్నాయి. నిత్యం 98వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తూ నల్లగొ�
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి. దేశం మెచ్చిన మిషన్ భగీరథ పథకంపై బ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న దళితబంధు పథకంపై లబ్ధిదారులకు �
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో బృహత్తరమైన పథకం రైతుబంధు. ఈ స్కీమ్ రైతుల తలరాతలను మార్చే స్థాయిలో వ్యవసాయంపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. నారాయణఖేడ్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల
ఓ నిరుపేద యువతికి కల్యాణ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఎంతో ఉపయోగపడ్డాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన జూపెల్లి పార్వతి-వెంకన్న దంపతులు. వీరిద్దరు అకాల మరణంతో వారి కూతురు చందన అనాథగా మారిం
మహానగరాభివృద్ధికి నగరవాసులు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ఆర్థిక (2022-23) సంవత్సరానికి ఆస్తిపన్ను ముందే చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. 5 శాతం రాయితీతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఎర్లీబర్డ్ (ముం�
ఓఆర్ఆర్-2 పథకం తొలి ఫలం 60 కాలనీలకు చేరింది. స్వచ్ఛ జలాలతో ఆ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఈ పథకంలో భాగంగా 215 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు పూర్తి చేసిన అధికారులు.. నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రత్యేక క్యా�
దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం జయంతి రోజున.. ఆ జాతి ప్రజల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న
దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మల్కాజిగిరి సర్కిల్, చింతల్బస్తీలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం సాక్షిగా దళిత బంధు పథక�
కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనే�
ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన �
అర్బన్ భగీరథ పథకంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించనున్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 141 పట్టణాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన
తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొన్నానని, ఆనాడు గురువులు నేర్పిన విద్యవల్లే ఇప్పుడు ఈ హోదాలో ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతంచేసేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపె�