భారత ఆర్మీ వ్యవస్థను నాశనం చేసే పథకం అగ్నిపథ్ అని కార్గిల్ హీరో, రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ భక్షి అన్నారు. ఈ పథకం వ్యవస్థను షార్ట్ టర్మ్గా మార్చేసే విధానమని వెల్లడించారు. ఇలాంటి విధానాలు భారత ఆర్మీ�
పాక్.. ఫేక్.. బ్రేక్ ఇవే బీజేపీ విధానాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా దేశభద్రత విషయంలో ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం తీసుకొని అగ్నిపథ్ను తెచ్చారని ఆయన ధ్వజమ
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసింది. యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. అయితే తాము
రాష్ట్రంలో గొర్రెల పంపణీ పథకానికి నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పథకం అమలుకు అవసరమైన రుణ
తన అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని అతడు కన్న కలలు కల్లలయ్యాయి. సైనికుడు కావడమే లక్ష్యంగా అతడు పడ్డ కఠోర శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగైనా జవాను కావాలన్న పట్టుదలతో రెండుసార్లు ‘రిక్�
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలని సీపీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా జిల్లా కేంద్�
భయపడ్డట్టే జరుగుతున్నది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న సీఎం కేసీఆర్ మాటలు నిజమవుతున్నాయి. పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్�
‘పట్టణప్రగతి’ జోరుగా సాగుతున్నది. పదో రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటిస్తూ, సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ పచ్చదనం, ప
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి తాళ్లూరి ట్రస్టు బాధ్యుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడె
కార్పొరేట్ చదువుల కాలంలో నిరుపేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడిని ప్రతిష
మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రూ.8లక్షలతో మన బస్తీ-మనబడ
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు రూ.24 లక్షల వ్యయమవుతుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ప�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. హరితహారంలో మొక్కలు నాటారు. వార్డులు, కాలనీల్లో శ్రమదానం చేశారు. రోడ్లపై చెత్తాచెదార
ప్రజలను ముందుండి నడిపించి, తెలంగాణ సాధించిన తెగువ కేసీఆర్దని, తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ