దళితజాతి స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం ఓ సంచలనమని సాంఘి క సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేపవిత్తనాలను పంపిణీ చేస్తున్నది. దీంతో చేపపిల్లలను ఏటా చెరువులో వదులుతున్నారు. గతేడాది వనపర్తి జిల్లా రాజపేట, సంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చె�
ల్లాలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. రెండో విడుత కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 1,81,391 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని, అందులో 30,972 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందజేశామని, 19,260
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 16,054 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
చెరువులు నిండుగా ఉంటేనే పల్లెలకు జవ జీవాలు.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక చేరడం.. ఆక్రమణలకు గురికావడంతో పూర్వవైభవాన్ని కోల్పోయాయి. చెరువుల కింద ఉన్న వేలాది ఎకరాల భూము�
తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యరంగానికి పెద్దపీట వేసింది. గత పాలకులెవ్వరూ కేటాయించనంత బడ్జెట్ను విద్యాశాఖకు వెచ్చించి, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. ప్రైవేట్కు పరుగులు పెడుతున్న విద్యార్థుల�
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వర్థన్నపేట ఎమ్మెల్యే, వ రంగల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ పైడిపల్లిలో రెండో ర�
నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అక్రమాలకు పాల్పడుతూ పార్టీ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో లక్షల రూపాయలు తన అనుచరులతో వసూలు చేయిస్తున్నారని జడ్పీచైర్మన్ కుసుమ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతితో మోమిన్కలాన్ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుంది. సర్పంచ్ గడ్డమీది శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తు
నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాలు.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ అన
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మొదటి విడుతలో జిల్లాలో 251 స్కూళ్లను బాగు చేయాలని ఎంపిక చేశారు. ఇ�
గుడిహత్నూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం రెండోరోజూ ఉపాధి హామీ 12వ విడుత సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమైనట్లు బహిర్గతమైంది. గ్రామ పంచాయతీల వారీగా చేపట్టిన పనులు, వాటికి అ�
మానవాళికి ప్రాణవాయువును అందించడంతోపాటు సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు చెట్లు అవసరం. అడవులు క్రమంగా అంతరిస్తున్న తరుణంలో విరివిగా మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్�