పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి రూ 139 కోట్ల దొరండ ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
ఏదైనా స్కీంలోనో.. ప్రాజెక్టులోనో.. ఇంకెక్కడైనా స్కాం జరిగిందంటే.. దాని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అర్థం. రాష్ట్రం సేకరించిన ధాన్యంలో ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్డ్ రైస్�
జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన పత్రాలు మాయమయ్యాయంటూ పోలీసులను దబాయిస్తూ.. ప్రధాని కార్యాలయంలో నేరుగా మాట్లాడతానంటూ బెదిరిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన�
దేశ రాజధానిలో భారీ స్కామ్ బయటపడింది. ఢిల్లీకి చెందిన 11 మంది వ్యాపారులు ఐదు బ్యాంకులను నిండాముంచారు. వ్యాపారులు ఐదు బ్యాంకులను రూ 1400 కోట్లకు మోసగించినట్టు వెల్లడైంది.
అగ్రరాజ్యం అమెరికాలో బాగా బిజీగా ఉండే డెంటల్ ఆస్పత్రుల్లో అది కూడా ఒకటి. విస్కాన్సిన్లో ఉండే స్కాట్ చర్మోలీ (61) అనే డాక్టర్ తన పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాడని పేరు. ఇటీవలే తన ఆస్పత్రిని చర్మోలీ అ�
బల్దియాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఎస్ఆర్నగర్ పోలీసులు రట్టు చేశారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లోని హెల్త్ అసిస్టెంట్ అధికారి, ఆ విభాగంలో పనిచేసే డేటా ఎంట�
ఆదిలాబాద్ : జిల్లాలోని బేల మండలంలో గల డీసీసీబీ బ్యాంక్లో భారీ స్కాం వెలుగు చూసింది. బ్యాంకులో రూ.2.8 కోట్ల నిధులు గోల్మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలను బ్యాంక్ సిబ్బందే కాజేశారనే ఆరో�
అది ఢిల్లీ.. ‘లోని’ ప్రాంతానికి చెందిన ముఠా.. ఆ ముఠా ఎప్పుడుపడితే అప్పుడు దోపిడీ చేయదు. దానికీ ఓ పద్ధతి, ముహూర్తం ఉంటుంది. వారమంతా వెయిట్ చేసి శుక్రవారం మాత్రమే దోపిడీ చేస్తుంది. అదీ.. శని, ఆదివారాల్లో సెలవు �
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 536 చెరువులు చెరువుల హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గుర్తింపు కబ్జా చేసిన వారికి నోటీసులు..! మేడ్చల్, జనవరి7 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చెరువుల పరిరక�
ప్రధాన నిందితుడు జెఫ్రీ స్నేహితురాలు గిస్లెయిన్ అరెస్టుతో మళ్లీ తెరపైకి న్యూయార్క్: సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ సీఈవో గంటా సుబ్బారావు ఈరోజు జైలు నుంచి బెయిల్పై విడుదల అయ్యారు. సుబ్బారావు తరుఫున న్యాయవాద రామకృష్ణ ప్రసాద్ విజయవాడ అవి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యత శిక్షణా కల్పనలో జరిగిన అవినీతిలో ఏ1గా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ �
అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణకు హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ నైఫుణ్యాభివృద్ధి స�
అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో సీఐడీ విచారణను వేగవంతం చేసింది. డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్లు చేతులు మారినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు ముంభై, పుణెలకు చెందిన డి�