ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రెండుమూడు అంతస్థుల భవనాలు ఉండి కూడా పీఎంఏవై డబ్బులు నొక్కేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఈవో వేణుగోపాల్ ధూత్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. సోమవారం ఉదయం కొద్ది సమయం పాటు ప్రశ్నించిన అనంతరం ధూత్ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ �
కర్ణాటకలో ఓటర్ ఐడీ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉన్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఓటర్ల డాటాను దొంగిలించడంలో ప్రత్యక్షంగా కేంద్రం ప్రమేయం ఉన్నదని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ స�
గేటెడ్ కమ్యూనిటీ పేరుతో కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకొని, ముఖం చాటేసినా సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్ల బాగోతం బయటపడింది. బాధితులు బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ�
సింగరేణి భూ నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపుల్లో అవకతవకలకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ఆర్డీవోలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. వారితోపాటు డీఏవో, సీనియర్
రూ.6000 కోట్ల టోల్ ట్యాక్స్ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సెనాను ఆప్ ప్రశ్నించింది. ఈ స్కామ్కు సంబంధించిన పత్రాలతో సహా ఎల్జీకి 2 నెలల క్రితమే ఉప ముఖ్యమంత్రి మ�
దేశంలో అవినీతి అంతం చేస్తాం.. 2014కు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. కానీ, తన పార్టీలోనే, తన రాష్ట్రంలోనే, తాను సీఎంగా ఉన్నపుడే వందల కోట్ల కుంభకోణం జరిగితే మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. అంతేకాదండోయ్.. స్కామ్�
పోలీసులు మోసగాళ్ల భరతం పడుతున్నారు. చీటర్స్ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి పంపుతున్నారు. తాజాగా బీమా కుంభకోణంపై దృష్టిసారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని, పరారీల
సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లు అంటూ వల వేస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 2017లో స్త్రీనిధి కింద 25సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.లక్షా రెండువేల 500 చొప్పున రూ.25లక్షల 62 వేల ఐదు వందలు మంజూరయ్యాయి. రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతినెల�
ప్రభుత్వ అనుమతి లేకుండా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇర్ఫాన్�