కంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన 250 మందికి విముక్తి కల్పించి, స్వదేశానికి రప్పించినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. వీరితో చట్టవిరుద్ధంగా సైబర్ వర్క్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత ఈడీ ఇప్పుడు పంజాబ్పై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. జామతోటల నష్టపరిహారానికి సంబంధించిన కేసులో బుధవారం ఈడీ అధికారులు చండీ�
బిహార్లో కొందరు నయవంచనకు తెరతీస్తూ చీకటి దందాతో లక్షలు దండుకుంటున్నారు. తమ భాగస్వాముల ద్వారా గర్భం దాల్చని వారిని తల్లిని చేస్తే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ఆఫర్ చేస్తూ (Job Scam) పలువు�
కర్ణాటక బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సొంత పార్టీకి తీవ్ర హెచ్చరికలు చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరిస్తే.. యెడియూరప్ప నేతృత్వంలోని మునుపటి బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభ�
బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల అందాయన్న ఈడీ (ED) ఆరోపణలపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) స్పందించారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఈ రోజు ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్లో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయిన ‘జల్ జీవన్ మిషన్'లో రూ.13 వేల కోట్ల స్కామ్ జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ కుంభకోణంలో పాలుపంచుకొన్న లెఫ్ట�
Chandrababu Arrest | మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) అరెస్టు, రిమాండ్పై ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) తో పాటు పలువురు ఏపీ మంత్రులు స్పందించారు.
Hyderabad | మల్టీలెవల్ మార్కెట్తో దేశ వ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ఢిల్లీ, గజియాబాద్కు చెందిన ఘరానా ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ�
ఒక రాష్ట్రంలో కార్లు చోరీ చేసి.. మరో రాష్ట్రంలో వాటి నంబర్ ప్లేట్, చాసిస్ నంబర్ మార్చేసి.. నకిలీ నంబర్తో ఇంకో రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయిస్తున్న ఘరాన ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అ�
స్వయం సహాయక సంఘాల సభ్యుల పొదుపు డబ్బులతోపాటు రుణాల కిస్తులను సైతం స్వాహా చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలకేంద్రంలో కలకలం రేపింది. సభ్యులు చెల్లించిన డబ్బులను ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయి
కోరుట్ల మున్సిపల్ మెప్మాలో లోన్డబ్బుల దుర్వినియోగం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుం చి 7 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో 85 లక్షల లోన్ డబ్