‘పుస్తకాలు స్కాన్ చేసి.. డిజిటలైజేషన్ చేస్తున్నాం.. మీరు మా దగ్గర డిపాజిట్ చేస్తే స్కానర్.. పుస్తకాలు ఇస్తాం.. మీరు స్కాన్ చేసిన కాపీలు మాకు ఇస్తే చాలు..ఒక్కో పేజీకి డిపాజిట్లను బట్టి రూ.5 నుంచి రూ. 10 ఇస్త�
‘శ్రీలంకలో అదానీ వ్యాపారం కోసం మోదీ మధ్యవర్తిత్వంపై అక్కడి పార్లమెంట్ ప్యానల్లో పెద్దఎత్తున చర్చిస్తున్నారు. కానీ మన దేశంలో ఎవరూ ఆ విషయంపై నోరు తెరవటం లేదు. అక్కడ మన ఎంబసీ ముందు నిరసనకారులు ప్రధాని మో
విపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే బీజేపీ పెద్దలు.. అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ అవినీతిపై ఎందుకు నోరు మెదపడంలేదని విపక్ష పార్టీలు ధ్వజమ�
వీసా స్కామ్కు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ గురువారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. యూకే నుంచి భారత్కు చేరిన 16 గంటల్లోగా సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ ప్రత్యేక కోర్టు
గ్యాస్ ధర పెరుగుతుండటంతో, బాగా డబ్బు సంపాదించాలని ఓ గ్యాస్ డెలివరీ బాయ్ సరికొత్త అక్రమ దందాకు తెర తీశాడు. ఖాళీ సిలిండర్లలో 2 కిలోల గ్యాస్, మిగతాది నీళ్లతో నింపి వాటిని బ్లాక్లో అమ్ముతున్నాడు. వినియోగ
పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి రూ 139 కోట్ల దొరండ ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
ఏదైనా స్కీంలోనో.. ప్రాజెక్టులోనో.. ఇంకెక్కడైనా స్కాం జరిగిందంటే.. దాని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అర్థం. రాష్ట్రం సేకరించిన ధాన్యంలో ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్డ్ రైస్�
జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన పత్రాలు మాయమయ్యాయంటూ పోలీసులను దబాయిస్తూ.. ప్రధాని కార్యాలయంలో నేరుగా మాట్లాడతానంటూ బెదిరిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన�
దేశ రాజధానిలో భారీ స్కామ్ బయటపడింది. ఢిల్లీకి చెందిన 11 మంది వ్యాపారులు ఐదు బ్యాంకులను నిండాముంచారు. వ్యాపారులు ఐదు బ్యాంకులను రూ 1400 కోట్లకు మోసగించినట్టు వెల్లడైంది.
అగ్రరాజ్యం అమెరికాలో బాగా బిజీగా ఉండే డెంటల్ ఆస్పత్రుల్లో అది కూడా ఒకటి. విస్కాన్సిన్లో ఉండే స్కాట్ చర్మోలీ (61) అనే డాక్టర్ తన పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాడని పేరు. ఇటీవలే తన ఆస్పత్రిని చర్మోలీ అ�
బల్దియాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఎస్ఆర్నగర్ పోలీసులు రట్టు చేశారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లోని హెల్త్ అసిస్టెంట్ అధికారి, ఆ విభాగంలో పనిచేసే డేటా ఎంట�
ఆదిలాబాద్ : జిల్లాలోని బేల మండలంలో గల డీసీసీబీ బ్యాంక్లో భారీ స్కాం వెలుగు చూసింది. బ్యాంకులో రూ.2.8 కోట్ల నిధులు గోల్మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలను బ్యాంక్ సిబ్బందే కాజేశారనే ఆరో�
అది ఢిల్లీ.. ‘లోని’ ప్రాంతానికి చెందిన ముఠా.. ఆ ముఠా ఎప్పుడుపడితే అప్పుడు దోపిడీ చేయదు. దానికీ ఓ పద్ధతి, ముహూర్తం ఉంటుంది. వారమంతా వెయిట్ చేసి శుక్రవారం మాత్రమే దోపిడీ చేస్తుంది. అదీ.. శని, ఆదివారాల్లో సెలవు �
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 536 చెరువులు చెరువుల హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గుర్తింపు కబ్జా చేసిన వారికి నోటీసులు..! మేడ్చల్, జనవరి7 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చెరువుల పరిరక�