గృహ రుణాలు తీసుకునేవారికి బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ) శుభవార్తను అందించింది. ప్రాసెసింగ్ ఫీజును 50 శాతం నుంచి 100 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది.
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ ఖాతాదారులకు 68వ బ్యాంక్ డే సందర్భంగా పలు కొత్త సర్వీసులను ప్రకటించింది. ఇందులో ఏ బ్యాంక్/సంస్థ ఏటీఎం నుంచైనా ఇకపై ఎస్బీఐ కస్టమర్లు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ ఐ) చైర్మన్ దినేశ్ ఖారా..గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.37 లక్షల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. వీటిలో రూ.27 లక్షలు బేసిక్ వేతనం కాగా, రూ.9.9 లక్షలు �
ఎస్బీఐలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఎస్బీఐ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 344.69 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 62,846.38 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 524.31 పాయింట్లు పుంజుకుని 63వేల మార్క�
రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్కు ఎటువంటి ఫామ్గానీ, స్లిప్గానీ అవసరం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి, ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకుల్లో ఫామ్ లేదా స్లిప్ను నింపాల్సి ఉం�
2,000 note exchange | రూ.2,000 నోట్ల మార్పిడి (2,000 Note Exchange) లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. అలాగే ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పన
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Reliance | గతవారం జరిగిన ట్రేడింగ్ లో హెచ్ యూఎల్ మినహా తొమ్మిది సంస్థలు రూ.1.84 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. రిలయన్స్, ఎస్బీఐ భారీగా పుంజుకున్నాయి.
ఐడీబీఐ సహా ఐదు బ్యాం కుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన గుజరాత్కు చెందిన జైహింద్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (జేపీఎల్)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్