దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి సైతం గృహ రుణాల వడ్డీరేటుపై రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. త�
SBI Home Loan Offers | సొంతింటి కల సాకారం చేసుకునే వారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్ అందిస్తోంది. సిబిల్ స్కోర్ ఉన్నా.. లేకున్నా 65 బేసిక్ పాయింట్ల వడ్డీరేట్లు తగ్గిస్తోంది.
SBI Jobs | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్లు, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. శనివారం నుంచి సెప్టెంబర్ 21 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ‘అమృత్ కలశ్' ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) స్కీం దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ 400 రోజుల కాలపరిమితి పథకానికి ఈ ఏడాది డిసెంబర్ 31దా�
పలు కార్పొరేట్లు ఎగవేసిన రుణాల్ని ఖాతా పుస్తకాల్లోంచి తొలగించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రయత్నం మొదలుపెట్టింది.
Bank of Baroda | ప్రభుత్వరంగ బ్యాంకులు అంచనాలకుమించి రాణిస్తున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగా..తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) భారీ లాభాలను గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
నల్లగొండ జిల్లా అయిటిపాములలో (Aitipamula) భారీ చోరీ జరిగింది. అయిటిపాములలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో (ATM) దుండగులు నగదు ఎత్తుకెళ్లారు.
Adani Group | తమవద్ద ఉన్నది సామాన్యుల సొమ్ము అన్న సోయి కూడా లేకుండా అదానీ కంపెనీల్లో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ వంటి బీమా సంస్థలు ఇప్పటికే నష్టపోయి మూకుమ్మడిగా మూతులు �
Credit Card Spending | రోజురోజుకు క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతున్నది. గత మే నెలలో ఆల్ టైం హై స్థాయికి చేరి రూ.1.40 లక్షల కోట్లకు చేరాయి. క్రెడిట్ కార్డుల స్పెండింగ్ మార్కెట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకుదే ప్రధాన వాటా..
గృహ రుణాలు తీసుకునేవారికి బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ) శుభవార్తను అందించింది. ప్రాసెసింగ్ ఫీజును 50 శాతం నుంచి 100 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది.
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ ఖాతాదారులకు 68వ బ్యాంక్ డే సందర్భంగా పలు కొత్త సర్వీసులను ప్రకటించింది. ఇందులో ఏ బ్యాంక్/సంస్థ ఏటీఎం నుంచైనా ఇకపై ఎస్బీఐ కస్టమర్లు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ ఐ) చైర్మన్ దినేశ్ ఖారా..గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.37 లక్షల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. వీటిలో రూ.27 లక్షలు బేసిక్ వేతనం కాగా, రూ.9.9 లక్షలు �
ఎస్బీఐలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఎస్బీఐ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.