కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీమా పథకాల్లో అనుమతి లేకుండా కస్టమర్లను చేర్చుకోవడంపై తమ ఉద్యోగులను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హెచ్చరించింది. విజిల్-బ్లోయర్
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల�
సనత్నగర్ ఎస్బీఐ పూర్వ మేనేజర్ రూ. 4.75 కోట్ల నిధులను అనధికారిక లావాదేవీల ద్వారా దారి మళ్లించినట్టు బ్యాంకు అధికారులు ఆడిటింగ్లో గుర్తించారు. ఈ ఘటనపై ఎస్బీఐ సనత్నగర్ తాజా మేనేజర్ రామచంద్ర రాఘవేంద�
మీ పెట్టుబడులపై అధిక రాబడిని కోరుకుంటున్నారా? అయితే ప్రధాన బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. గతంలో కంటే అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. దీంతో పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో తెలంగాణలోని బ్యాంకుల డిపాజిట్లు రూ.52,153 కోట్లు వృద్ధి చెందితే, రుణాలు రూ.99,283 కోట్లు పెరిగాయి. శుక్రవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎ�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు సవరించింది. ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ ఏజీఎం అలీముద్దీన్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ము
అసాధ్యం అనుకునే విజయాన్ని సాధించడంలో గొప్ప సంతృప్తి ఉంది. ‘ఇక ఈ జీవితానికి ఇది చాలు’
అనిపిస్తుంది. కానీ అక్కడితో ఆగిపోని కథ ఇది. అరుంధతి భట్టాచార్య పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇ�
SBI WeCare | భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. తీసుకొచ్చిన ‘వుయ్ కేర్’ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు మరోమారు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.16,099.58 కోట్ల కన్సాలిడేట�
SBI-Reliance | ఇప్పటి వరకు వివిధ రకాల సేవలందించిన రిలయన్స్ క్రెడిట్ సేవల్లోకి ఎంటరైంది. ఎస్బీఐతో కలిసి ‘రిలయన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు’ ఆవిష్కరించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా పదవీకాలాన్ని పొడిగించారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది ఆగస్టు�