ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సుప్రీంకోర్టును కోరింది.
రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని చాలా మంది వారి ఆదాయంలో ఆదా చేసుకున్న సొమ్మును భద్రంగా ఉంటుంది..కొంత వడ్డీ వస్తుందన్న ఆలోచనతో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పత్రాల్లో మదుపు చేస్తుంటారు.
మండల కేంద్రంలోని ఎర్ర సాయన్న కిరాణ దుకాణం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం చోరీకి గుర్తుతెలియని దుండగులు యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు దుండగులు ఏటీఎం మిషన్
మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్లపై రూ.3 కోట్ల జరిమానా విధించింది.
మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏఎంఎస్ఎల్..హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన నూతన ప్రాజెక్టుకు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.110 కోట్ల రుణాన్ని మం జూరు చేసింది.
Electoral Bonds: ఎన్నికల బాండ్ల స్కీమ్ రాజ్యాంగ విరుద్దం అని సుప్రీం తెలిపింది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన బాండ్ల వివరాలను ఎస్బీఐ వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. బ్లాక్ మనీని ఆ బాండ్ల అడ్డ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల ఈ సమీక్ష మంగళవారం మొదలవ
కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీమా పథకాల్లో అనుమతి లేకుండా కస్టమర్లను చేర్చుకోవడంపై తమ ఉద్యోగులను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హెచ్చరించింది. విజిల్-బ్లోయర్
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల�
సనత్నగర్ ఎస్బీఐ పూర్వ మేనేజర్ రూ. 4.75 కోట్ల నిధులను అనధికారిక లావాదేవీల ద్వారా దారి మళ్లించినట్టు బ్యాంకు అధికారులు ఆడిటింగ్లో గుర్తించారు. ఈ ఘటనపై ఎస్బీఐ సనత్నగర్ తాజా మేనేజర్ రామచంద్ర రాఘవేంద�
మీ పెట్టుబడులపై అధిక రాబడిని కోరుకుంటున్నారా? అయితే ప్రధాన బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. గతంలో కంటే అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. దీంతో పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణ�