రాజకీయ పార్టీలకు వచ్చే నిధులపై చాలా రోజులుగా విమర్శలు ఉన్నాయి. పార్టీలకు ఏ సంస్థలు నిధులు ఇస్తున్నాయి ? ప్రతిఫలంగా ఆ సంస్థలు ఆశిస్తున్న ప్రయోజనాలు ఏంటి ? అసలవి ఎలాంటి వ్యాపారం చేస్తాయి ? వాటిపై ఏమైనా ఆరోప�
రాజకీయాలను భ్రష్టు పట్టించేందుకే మోదీ సరార్ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చిందని, ఎస్బీఐ అధికారుల వెనుక కేంద్రం పెద్దలున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
Supreme Court: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన నెంబర్లను బహిర్గతం చేయాలని కోర్టు తెలిపింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియాలని సుప�
EC | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్ eci.gov.inలో అందుబాటులోకి తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. 2019 నుంచి 2024 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. దీంట్లో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్ చేశారన
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎట్టకేలకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంగళవారం ఎన్నికల కమిషన్కు సమర్పించింది. మంగళవారం పని వేళలు ముగిసే నాటికి ఎలక్టోరల్ బాండ్ల వివర�
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బ్యాంకు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ..
సార్వత్రిక ఎన్నికల ప్రకటనపై ఇప్పటికే పలు ఊహాగానాలు వె లువడుతున్నాయి. నేడో రేపో షెడ్యూల్ వెలువడుతుందని చాలామంది భావిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం గా ఉన్న జమ్ము, కశ్మీర్లో భారత ఎన్నికల సం ఘం ఈనెల 11 ను�
జాతీయ పార్టీలకు 2022-23లో అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 82 శాతానికిపై గా ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.