దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 శాఖలతోపాటు 15 వేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బ్యాంక్ �
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదరగొట్టింది. మార్చి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.21,384.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఎన్నికల కమిషన్కు (ఈసీ) అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇచ్చేందుకు ఎస్బీఐ నిరాకరించింది. ఇది విశ్వసనీయ సమాచారం, వ్యక్తిగత వివరాలుగా పేర్కొన్నది.
SBI Amrut Kalash | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ పథకం గడువు మరోమారు పొడిగించింది.
గృహ బీమాను ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదా హోమ్ ఓనర్ ఇన్సూరెన్స్గా కూడా పిలుస్తారు. ఇది మీ ఇంటికయ్యే ఎక్స్టీరియర్-ఇంటీరియర్ డ్యామేజీలను, వాటిల్లే నష్టాలకు కవరేజీనిస్తుంది.
ఎన్నికల బాండ్ల విక్రయాలకు సంబంధించి ‘ఎస్వోపీ’ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రక్రియను బయటపెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాకరించింది. బాండ్ల విక్రయాలు, ఎన్క్యాష్ నిమిత్త�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. వివిధ డెబిట్ కార్డుల వార్షిక మెయింటేనెన్స్ చార్జీలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.
SBI Debit Card Charges | ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. డెబిట్కార్డుల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అమలుల�
దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోతున్నది. ఆయా బ్యాంకులు ఆకర్షణీయ ఆఫర్లతో అందిస్తుండటం, అవసరాలకు బాగా పనికొస్తుండటంతో ఇప్పుడు అంతా క్రెడిట్ కార్డులను వాడేస్తున్నారు.
ఎట్టకేలకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం అల్ఫా-న్యూమెరిక్ నంబర్లతో కూడిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు స్టేట్ బ్యాంక్ ఆ�
Electoral Bond | సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021-20 సంవత్సరానికి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఈ డేటాను అధికారిక వెబ్స�