SBI | దేశంలోనే అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఎస్బీఐ ఖాతాదారుల కోసం కొత్త బ్యాంకింగ్ సేవలు.. రికరింగ్ డిపాజిట్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) తీసుకొస్తోంది.
ఆర్థిక నష్టాల్లో కొనసాగుతున్న ప్రభుత్వరంగ స్టీల్ ఉత్పత్తి సంస్థ రాష్ట్రీయా ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్) విక్రయ ప్రతిపాదనపై కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గింది. కార్మికుల నుంచి తీవ్ర వ్యతి�
దేశవ్యాప్తంగా కార్పొరేట్ రుణాలకు అధికంగా డిమాండ్ ఉన్నదని, రూ.4 లక్షల కోట్ల విలువైన రుణాలు తీసుకోవడానికి సంస్థ లు రెడీగా ఉన్నట్లు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
ఆహార ద్రవ్యోల్బణం దెబ్బకు రుణాలపై వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అంచనా వేశారు. ఆర్బీఐ రాబోయే అక్టోబర్, డిసెంబర్ నెలల్లో చేపట్టే విధ
కంచె చేను మేసినా చందంగా బ్యాంక్లో పనిచేసే ఉద్యోగే ఖాతాదారుల అకౌంట్స్ నుంచి అనుమతి లేకుండా పొదుపు చేసిన డబ్బులను కాజేసినా ఘటన అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎస్బీఐలో ఆలస్యంగా చోటుచేసుకున్నది.
సురక్షిత పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ). అయితే ఆయా బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక ఎఫ్డీలను తీసుకొచ్చాయి. వీటి కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీల ర్యాలీకి భారీ బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్లు సృష్టించిన అలజడి కారణంగా మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
మండలంలోని శ్రీనివాస్నగర్లో గల సంగం డెయిరీ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ గతంలో ఉన్న వీటీ డెయిరీ ఎస్బీఐ నుంచి రుణం తీసుకుని తీర్చకపోవడంతో బ్యాంకు వారు డెయిరీని వేలం వేయగా, సంగం డెయిరీ యాజమాన్యం క�
పదేండ్ల క్రితం ఎరువులు, విత్తనాల కోసం రైతులు తెల్లవారుజామునే షాపుల ఎదుట చెప్పులు వదిలి క్యూలైన్ కట్టేవారు. ఇప్పుడు అవే పరిస్థితులు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ఎస్బీఐ వద�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్లను పెంచింది. అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట�
SBI | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వడ్డీరేట్లు పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 10 బేసిక్ పాయింట్లు పెంచడంతో వినియోగ, ఆటో రుణాలు పిరం కానున్నాయ�
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అయోధ్యలో భారీ చోరీ జరిగింది. రామ మందిరానికి దారితీసే భక్తిపథ్, రామ్పథ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 50 లక్షల పైమాటే. రామ మందిర న
Karnataka | కర్ణాటక ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.