దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 17 కోట్ల మంది డాటా చోరీ కేసులో.. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల డాటా సైబర్ నేరగాళ్లకు ఎలా దొరుకుతున్నది? అని పోలీసులు విచారణ చేయగా.. విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.
SBI | ఈఎంఐలు చెల్లిస్తున్నా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనలో ఎస్బీఐకి రూ.50 వేల జరిమానాతో పాటు రూ.20 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) స్కీంలో రూ.15 లక్షలకుపైగా డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అయితే మీ కోసం ఎస్బీఐ.. సర్వోత్తం టర్మ్ డిపాజిట్ పేరిట ఓ ఆకర్షణీయ స్కీంను తీసుకొచ్చింది.
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది.
అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్బీఐ, ఎల్ఐసీ, రిజర్వ్బ్యాంక్ కార్యాలయాల ముందు చేపట్టే ఆం దోళనలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రుణదాతల కోసం మూడు అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా చేసినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస�
అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసనలకు దిగనున్నట్టు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ భగ్గుమంటున్�
బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు తమ పరిధి లోపే అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఎల్ఐసీలు తమ పరిధిలోపే రుణాలు మంజూరు చేశాయని, వాట�
పార్లమెంట్లో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో గవర్నర్ల తీరుపై
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.14 లక్షలు చోరీ చేశారు. దుండగులు ఆదివారం తెల్లవారుజామున ఏటీఎం కేంద్రం లోకి చొరబడ్డారు. ముందుగా సీసీ కెమ�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన