అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రుణదాతల కోసం మూడు అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా చేసినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస�
అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసనలకు దిగనున్నట్టు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ భగ్గుమంటున్�
బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు తమ పరిధి లోపే అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఎల్ఐసీలు తమ పరిధిలోపే రుణాలు మంజూరు చేశాయని, వాట�
పార్లమెంట్లో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో గవర్నర్ల తీరుపై
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.14 లక్షలు చోరీ చేశారు. దుండగులు ఆదివారం తెల్లవారుజామున ఏటీఎం కేంద్రం లోకి చొరబడ్డారు. ముందుగా సీసీ కెమ�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన
హైదరాబాద్ సర్కిల్లో రూ.8700 కోట్లను పంపిణీ చేశామనడానికి గర్వంగా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ సర్కిల్లో 50వేల కోట్ల హోంలోన్లను, తెలంగాణ రాష్ట్రంలో 21714 హోం లోన్స్లను, 1200 కోట్ల టాప్ అప్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ.1.65 లక్షల కోట్ల విలువైన రుణాలను రద్దు చేసింది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల సాయంతో బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఎలక్టోరల్ బాండ్ల 23వ దఫాలో రూ.676.26 కోట్ల బాండ్లు అమ్ముడుపోగా, అందులో 97.6 శాతం (రూ.660 కోట్లు) వివిధ ర�
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పథకం కింద ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సంస్థ