హైదరాబాద్ సర్కిల్లో రూ.8700 కోట్లను పంపిణీ చేశామనడానికి గర్వంగా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ సర్కిల్లో 50వేల కోట్ల హోంలోన్లను, తెలంగాణ రాష్ట్రంలో 21714 హోం లోన్స్లను, 1200 కోట్ల టాప్ అప్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ.1.65 లక్షల కోట్ల విలువైన రుణాలను రద్దు చేసింది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల సాయంతో బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఎలక్టోరల్ బాండ్ల 23వ దఫాలో రూ.676.26 కోట్ల బాండ్లు అమ్ముడుపోగా, అందులో 97.6 శాతం (రూ.660 కోట్లు) వివిధ ర�
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పథకం కింద ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సంస్థ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచింది.
మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రానీ పేర్కొన్నారు.
ఇటీవల దేశంలో సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులను ఎస్బీఐ అప్రమత్తం చేసింది. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్ దాడులతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుండటంతో ఆన్లైన్ బ్యాంకింగ�
SBI | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
SBI interest on savings:సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును పెంచింది. రూ.10 కోట్ల లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సేవింగ్ డిపాజిట్లపై 0.30 శాతం(30 బీపీఎస్) ఇంట్రెస్ట్ రేటును పెంచినట్లు ఇవా�
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మరోసారి రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును పావు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.