‘అవనిలో సగం... ఆకాశంలో సగం... అన్నిటా సగం సగం’ అంటూ నినదిస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఈ నినాదం వెనుక యుగయుగాల ధీరోదాత్త చరిత్ర ఉన్నదన్న విషయం తెలిసిందే. అయినా పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ప్రతిక్షణం పోరాడుతూన
ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతి రావు ఫూలే (1827-1890) అతడి భార్య సావిత్రి బాయి ఫూలే జీవిత చరిత్రల ఆధారంగా బాలీవుడ్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
Phule | బాలీవుడ్ నటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖ నటించిన 'ఫులే' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం ఏప్రిల్ 11, 2025న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఏప్రిల్ చివరి వరకు వాయిదా వేశారు.
సంఘ సంస్కర్తలు మహా త్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కోరు తూ మహారాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
సమాజంలోని అన్ని వర్గాల మహిళలు విద్యనభ్యసించాలనే తలంపుతో పాఠశాలను ఏర్పాటు చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలు సాదిద్ధామని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటి
దేశంలో మొదటి సారి సావిత్రీ బాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు.
Revanth reddy | చదువుల తల్లి, భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే(Savitribai Phule)జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఆ మహనీయురాలికి నివాళులు అర్పించారు.
Harish Rao | స్త్రీ విద్య, సాధికారత కోసం అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడిన చదువుల తల్లి, చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఘన నివాళులర్పించారు.