వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున సావిత్రీబాయి ఫూలే జయంతి రోజు ఉత్తమ ఉపాధ్యాయినులను సత్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సామాజిక విప్లవకారిణి, దేశంలోనే తొలి మహిళా ఉపాధ్య
మహిళా హకులను సాధించడం ద్వారానే మానవ హకుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయిఫూలే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర�
స్వాతంత్య్రం రాక పూర్వమే దేశంలోని మహిళలకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహా మేధావి అక్షర సరస్వతి సావిత్రిబాయి పూలే అని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆమె సేవలను కొనియాడారు. పట్టణంలోని ప్రధాన
ఎల్లారెడ్డిలోని వీకేవీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల శంకర్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
CM KCR | దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్
మహిళల విద్య కోసం ఏనలేని కృషి చేసిన సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు సత్యవాన్ చిక్టే అన్నారు. మండలంలోని మేడిగూడ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో గురువారం సావిత్రిబాయి ఫూలే వర్ధం
ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిమన్సూరాబాద్/హయత్నగర్/వనస్థలిపురం, జనవరి 3: నిరక్షరాస్యులైన మహిళలకు విద్యాబుద్దులు నేర్పి వారిలో చైతన్యం కల్పించిన మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు �
బండ్లగూడ : సావిత్రి బాయి పూలే జయంతి సందర్బంగా జ్యోతిబా పూలే ఉత్సవాల కమిటి అధ్యక్షులు బంగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ముఖ్య అత
ఖమ్మం: మహిళలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒకరూ చదువుకోవాలని ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. సోమవ�