ఈ కావ్యం ప్రారంభంలోనే ఈ విధంగా చెప్పి పాఠకుల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేటట్లు కవి చేసిన విధానం బాగుంది. ‘కుల సర్పాలు/ బతుకు సూర్యుడిని మింగినప్పుడు/ ఒక వేగుచుక్క పొడిచింది కుల మత వైషమ్యాలు సామాన్యుల బ�
బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషిచేసిన జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలేపై వనపట్ల సుబ్బయ్య రాసిన ‘బహుజన బావుటా’, దామెర రాములు రాసిన ‘నేను సావిత్రిబాయి ఫూలే మాట్లాడుతున్నాను’ పుస్తకాలను మూడ�
మహాత్మా జ్యోతి బాఫూలే, సావిత్రీబాయి ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా ఫూలే, సా�
సావిత్రీబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శం అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ పటేల్ తెలిపారు. స్థానిక రిషి కాన్వెంట్ స్కూల్లో శుక్రవారం ఫూలే వర్ధంతి నిర్వహించారు.
బాలికా విద్యకు ప్రాధా న్యం ఇవ్వాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బాన్సువాడలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రీ బాయి పూలే 192 జయంతి వేడుకలు శనివారం నిర్వహ
1848లో పూణాలోని ఓ దళితవాడలో మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాలలో ముందుగా తన భార్య సావిత్రీబాయి ఫూలేకు చదవడం, రాయడం నేర్పించారు.
వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున సావిత్రీబాయి ఫూలే జయంతి రోజు ఉత్తమ ఉపాధ్యాయినులను సత్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సామాజిక విప్లవకారిణి, దేశంలోనే తొలి మహిళా ఉపాధ్య
మహిళా హకులను సాధించడం ద్వారానే మానవ హకుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయిఫూలే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర�
స్వాతంత్య్రం రాక పూర్వమే దేశంలోని మహిళలకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహా మేధావి అక్షర సరస్వతి సావిత్రిబాయి పూలే అని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆమె సేవలను కొనియాడారు. పట్టణంలోని ప్రధాన
ఎల్లారెడ్డిలోని వీకేవీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల శంకర్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
CM KCR | దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్