ఆర్కేపురం : భారతదేశంలో మహిళలకు అక్షరభ్యాసం నేర్పి, మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సావిత్రీబాయిపూలే అని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సరూర్నగర్ డి�
ములకలపల్లి : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీడీపీవో రేవతి పూల�
Minister Srinivas Goud | మహబూబ్నగర్ : జిల్లాలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయుని, రచయిత్రి సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ కేంద్రం తెలంగాణ చౌరస్తాలో అంబేద్కర్ జ�
అశ్వారావుపేట:సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మొదటటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిఫూలే జయంతివేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రింగ్ రోడ�
India's first teacher | సమాజంలోని అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి యోధురాలు, మహిళా విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించిన ఆ మాతృమూర
ప్రముఖ సంఘ సంస్కర్త, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా వినుతికెక్కిన సావిత్రీబాయి ఫులే 1897 లో సరిగ్గా ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్లో జన్మించిన సావి�