స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నవివాళులర్పించారు. ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల�
స్త్రీవిద్య కోసం సావిత్రీబాయి పూలే విశేష కృషి చేశారని రా ష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. సావిత్రీబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్య
దేశంలో బాలికల విద్యాభివృద్ధికి సావిత్రిబాయిఫూలే చేసిన కృషి మరువలేనిదని మున్సిపల్ వైస్చైర్పర్సన్ అయిలేని అనిత, మిత్రమండలి 87 అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య అన్నారు. సావిత్రిబాయి ఫూలే వర్థంతిని పురస్క�
భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయిని, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన సామాజికవేత్త సావిత్రీబాయి ఫూలే జయంతిని జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో బుధవారం నిర్వహించారు.
భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆమె 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
సమాజంలో అసమానతలపై , మహిళల హక్కుల కోసం సావిత్రీబాయి ఫూలే విశేష కృషి చేశారని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం జడ్చర్లలోని ఎంపీడీవో కార్యాల�
Minister Sitakka | చదువుల తల్లి సావిత్రిబాయిపూలేను మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయత్రాజ్ శాఖ మంత్రి సీతక్క ( Minister Seetakka ) అన్నారు.
సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ బి.మణిమంజరి ఆధ్వర్యంలో జనవరి 3న రవీంద్రభారతిలో నిర్వహించే సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆదివారం దోమలగూడలోని బీసీ భవన్లో ఆవిష్కరించారు.
ఈ కావ్యం ప్రారంభంలోనే ఈ విధంగా చెప్పి పాఠకుల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేటట్లు కవి చేసిన విధానం బాగుంది. ‘కుల సర్పాలు/ బతుకు సూర్యుడిని మింగినప్పుడు/ ఒక వేగుచుక్క పొడిచింది కుల మత వైషమ్యాలు సామాన్యుల బ�
బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషిచేసిన జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలేపై వనపట్ల సుబ్బయ్య రాసిన ‘బహుజన బావుటా’, దామెర రాములు రాసిన ‘నేను సావిత్రిబాయి ఫూలే మాట్లాడుతున్నాను’ పుస్తకాలను మూడ�
మహాత్మా జ్యోతి బాఫూలే, సావిత్రీబాయి ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా ఫూలే, సా�
సావిత్రీబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శం అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ పటేల్ తెలిపారు. స్థానిక రిషి కాన్వెంట్ స్కూల్లో శుక్రవారం ఫూలే వర్ధంతి నిర్వహించారు.
బాలికా విద్యకు ప్రాధా న్యం ఇవ్వాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బాన్సువాడలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రీ బాయి పూలే 192 జయంతి వేడుకలు శనివారం నిర్వహ
1848లో పూణాలోని ఓ దళితవాడలో మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాలలో ముందుగా తన భార్య సావిత్రీబాయి ఫూలేకు చదవడం, రాయడం నేర్పించారు.