బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి నెల గ్రామాలకు 275 కోట్లు, పట్టణాలకు 150 కోట్
హైదరాబాద్ శివారు గ్రామాల విలీన ప్రక్రియ అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలను కలవరపెడుతున్నది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసినవారే కాకుండా ఈసారి చాలామంది వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా,
Atrocious | ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికపై గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్తో పాటు మరో ఇద్దరు అత్యాచారానికి ఒడిగట్టారు.
పెండింగ్ బిల్లులను 31 డిసెంబర్ 2024లోపు ఇప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ విజ్ఞప్తి చేసింది. మినిస్టర్ క్యాంప్ ఆఫీసులో మంత్రి పొన్నం ప్రభాకర్ను జేఏసీ నేతలు శని
మీనా బిసెన్ మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా చారెగావ్ గ్రామ సర్పంచ్. 47 ఏండ్ల మీనా ఎం.ఏ. ఆంగ్లం, సోషల్ వర్క్లో రెండు పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్నారు.
ప్రేక్షక ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సర్పంచ్' చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జట్టి రవి కుమార్ తెరకెక్కిస్తున్నారు.
గ్రామాల అభివృద్ధి లో సర్పంచ్ల పాత్ర మరువలేనిదని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురువారం చేర్యాలలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అధ్యక్షతన సర్వసభ్య �
KTR | రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం నేటితో ముగియనుంది. శుక్రవారం నుంచి రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. ఈ క్రమంలో సర్పంచ్లు తమ పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో బీ�
గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను వాళ్లకే ఇవ్వాలని అన్నారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికా�
గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెంది�
గత ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజ లు అనేక ఇబ్బందులు పడ్డారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామానికి 30ఏండ్లుగా రోడ్డు లేక ప్రజలు, వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు.
డబుల్ బెడ్ రూం ఇంటి విషయంలో గొడవకు దిగిన ఓ యువకుడు సర్పంచ్పై దాడి చేయడమే కాకుండా పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన
దుబ్బాకలో బీజేపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, దౌల్తాబాద్, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, చేగుంట మండలాల్లో బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర
లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలంటే తెలంగాణ రైతు సంక్షేమ విధానాలను అమలు చేయాలని ఔరంగాబాద్ డివిజన్లోని ఐఏఎస్ అధికారి, కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి సూచించిండు. రైతుబంధు, రైతుబీమా, 24 �