గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెంది�
గత ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజ లు అనేక ఇబ్బందులు పడ్డారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామానికి 30ఏండ్లుగా రోడ్డు లేక ప్రజలు, వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు.
డబుల్ బెడ్ రూం ఇంటి విషయంలో గొడవకు దిగిన ఓ యువకుడు సర్పంచ్పై దాడి చేయడమే కాకుండా పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన
దుబ్బాకలో బీజేపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, దౌల్తాబాద్, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, చేగుంట మండలాల్లో బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర
లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలంటే తెలంగాణ రైతు సంక్షేమ విధానాలను అమలు చేయాలని ఔరంగాబాద్ డివిజన్లోని ఐఏఎస్ అధికారి, కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి సూచించిండు. రైతుబంధు, రైతుబీమా, 24 �
ఎక్కడో విసిరేసినట్టు అడవులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు, వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం. తాగడానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు, ఊరికి వెళ్లాలంటే కిలో మీటర్ల కొద్దీ చెమటలు కక్క
నాడు ఊరూరా పంచాయతీ భవనాలు అరకొర వసతులతో, అధ్వానంగా ఉండేవి. ఎప్పుడో నిర్మించినవి కావడంతో గోడలు పగుళ్లు చూపి, పై కప్పు పెచ్చులూడుతూ పాలకవర్గ సభ్యులు, సిబ్బందిని నిత్యం నరకం చూపించేవి. అసలు కొన్ని గ్రామాలకు
ఖమ్మం జిల్లా మధిర మండలం సిద్ధినేనిగూడెం పంచాయతీ ఖాతా ఫ్రీజ్ అయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొనడాన్ని ఆ గ్రామ సర్పంచ్ వేమిరెడ్డి పెద్దినాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నదని సర్పంచ్ దామెర విద్యాసాగర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో నల్ల సత్యారెడ్డికి చెందిన మూడెకరాల్లో బుధవారం ఆయిల్ ప�
ఆమె ఒక సాధారణ రైతు. ఒకప్పుడు ఐదెకరాల్లో సంప్రదాయ పంటలు వేసి నష్టాలు రావడంతో విసిగిపోయి కూరగాయల వైపు అడుగేసి సాగును లాభసాటిగా మార్చుకుంది. అలాగే తన ఊరి ప్రజలకు సేవకురాలిగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథక�
పంచాయతీల అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలో గ్రామముఖ ద్వారం ఏర్పాటుకు గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధుల విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రతి పంచాయతీకి 10లక్షల చొప్పున మంజూరు చేయడంపై సర్పంచులు సంబురపడుతున్నారు. ఇటీవల జి