ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పల్లెలు ఓటెత్తాయి. ఉదయం నుంచే ఓటు వేసేందుకు మహిళలు, యువత, వృద్ధులు ఉత్సాహంతో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరు జిల్లా�
Sarpanch | రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం జరగాల్సి ఉంది.
Villagers Warnings | స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటర్ జాబితా లో తమ పేర్లు లేకుండా చేసిన బూత్ లెవల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా గ్రామస్థులు డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీ (Congress)నేతలు దాడులకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా కాంగ్రెస్ తరపున గీట్ల శంకర్ రెడ్�
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (Sarpanch Elections) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యావంతులు బరిలో నిలిచి గెలిచారు. ఉన్నత విద్యనభ్యసించి ప్రజా సేవ చేసేందుకు పోటీలో నిలిచి గ్రామ ప్రథ�
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసి, ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ను ప్రజల మీదికి ఎక్కించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్లారెడ్డి
వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి (మృతుని పేరు మురళి) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తార
రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో (Panchayathi Elections) సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఓ మహిళ విజయం సాధించారు. జగిత్యాల (Jagtial) జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచ్గా (Sarpanch), ఆరో వార్డు సభ్యురాలిగా (Ward Member) కొత్తకొండ రోజా నవీన�
గర్గుల్ గ్రామంలో ఆదివారం రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చింతల దివ్య రవితేజ గౌడ్, ఉపసర్పంచ్ గుడికాడి ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులను గౌడ సంఘం, కురుమ సంఘం, శాలిసంఘం, గంగపుత్ర సంఘం, మేధారి సం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం జరుగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మొత్తం 27 మండ
తమను బెదిరించి సోమ్లా నాయక్ తండా సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పంతులు తండా వాసులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా ఎన్నికల �
తొలి విడత ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ తమ పార్టీ అంటే తమ పార్టీ అని కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియాలో పోటాపోటీ పోస్టులు పెడుతున్న ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లిలో జరిగింది.
KTR | రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �