ఎక్కడో విసిరేసినట్టు అడవులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు, వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం. తాగడానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు, ఊరికి వెళ్లాలంటే కిలో మీటర్ల కొద్దీ చెమటలు కక్క
నాడు ఊరూరా పంచాయతీ భవనాలు అరకొర వసతులతో, అధ్వానంగా ఉండేవి. ఎప్పుడో నిర్మించినవి కావడంతో గోడలు పగుళ్లు చూపి, పై కప్పు పెచ్చులూడుతూ పాలకవర్గ సభ్యులు, సిబ్బందిని నిత్యం నరకం చూపించేవి. అసలు కొన్ని గ్రామాలకు
ఖమ్మం జిల్లా మధిర మండలం సిద్ధినేనిగూడెం పంచాయతీ ఖాతా ఫ్రీజ్ అయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొనడాన్ని ఆ గ్రామ సర్పంచ్ వేమిరెడ్డి పెద్దినాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నదని సర్పంచ్ దామెర విద్యాసాగర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో నల్ల సత్యారెడ్డికి చెందిన మూడెకరాల్లో బుధవారం ఆయిల్ ప�
ఆమె ఒక సాధారణ రైతు. ఒకప్పుడు ఐదెకరాల్లో సంప్రదాయ పంటలు వేసి నష్టాలు రావడంతో విసిగిపోయి కూరగాయల వైపు అడుగేసి సాగును లాభసాటిగా మార్చుకుంది. అలాగే తన ఊరి ప్రజలకు సేవకురాలిగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథక�
పంచాయతీల అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలో గ్రామముఖ ద్వారం ఏర్పాటుకు గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధుల విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రతి పంచాయతీకి 10లక్షల చొప్పున మంజూరు చేయడంపై సర్పంచులు సంబురపడుతున్నారు. ఇటీవల జి
ఊళ్లకు ఊళ్లే గులాబీ పార్టీ బాటపడుతున్నాయి. టీఆర్ఎస్లోకి వలసలు ఊపందుకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తూ ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు కారెక్కేందుకు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి స�
ఎన్నికల్లో పోటీచేసేవారు సాధారణంగా ఉచిత హామీలు ఇస్తుంటారు. అయితే, హర్యానాలోని సిర్సాద్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి జైకరణ్ లాత్వాల్..
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సర్పంచ్ల సంఘం సభ్యులు ఆదివారం తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలోని బ�
మోటకొండూర్ గ్రామాభివృద్ధికి మరింత సహకారం అందించాలని సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత మంత్రి తన్నీరు హరీశ్రావును కోరారు. స్థానిక పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలకు కృషి చేసిన మంత్రిని బుధవారం ఆయన నివాసంలో గ్ర�
: ధారూరు మండల పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని నాగారం-మైలారం మధ్య ఉన్న వాగు వంతెనపై పొంగి పొర్లుతుండడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వికారాబాద్, ధారూరులలో వివిధ పాఠశాల, క