పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పత్రికల్లో ఒకేరోజు రెండు ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం బంగారిగెడ్డ గ్రామం బీసీకి రిజర్వ్ చేసిన ఒక గ్రామ పంచాయతీ.
Elections | నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో 131 గ్రామపంచాయతీ స్థానాలకు 1,216 వార్డు మెంబర్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ భారీ పోలీస్ పహారా లో జరుగుతుంది.
Unanimously Elect | స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్థులు ఏకగ్రీవ ఎన్నికకు తీర్మానం చేశారు.
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు జోరందుకున్నది. శనివారం ఒక్కరోజే గడువు ఉండటంతో శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలివిడత ఎన్నికల నిర్వహణ కోసం గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యద�
స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జీలు కోరారు.
రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరందుకున్నది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మందా మకరందు నోటిఫికేషన్ జారీచేశారు. తొలి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యులను ఎ
పంచాయతీ ఎన్నికల్లో విధి విధానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయసు 21 ఏండ్లకు తక్కువగా ఉండరాదు.
గత వారం రోజులుగా జరిగిన కసరత్తులో
పెద్దపల్లి (Peddapalli) మండలంలో 8 స్థానాలు జనరల్, 7 జనరల్ మహిళ, 3 ఎస్సీ జనరల్, 3 ఎస్సీ మహిళ, 5 స్థానాలు బీసీ జనరల్, 4 స్థానాలు బీసీ మహిళలకు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఒక విలక్షణమైన కథావస్తువును తీసుకుని చక్కని నవలగా రూపొందించి విడుదల చేశారు ప్రసిద్ధ రచయిత సింహప్రసాద్. చట్టాల్ని తుంగలో తొక్కి, తను చెప్పిందే వేదం అన్నట్లుగా ఒక గ్రామాన్ని నియంతలా శాసిస్తూ ప్రజల జీవిత�
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పుడే గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏకంగా రానున్న ఎన్నికల్లో స్వంతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తికి సంబంధించిన బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంస�
స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు గడుస్తున్నా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాలలో గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ చేయలేదు. దీంతో గ్రామంలోని దళితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన మరుసటి రోజే అన్ని జిల్లాల రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్ప�
గంభీరావుపేట మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీ కొత్తపల్లి. ఆ ఊరిలో మొత్తం 3993 ఓటర్లు ఉండగా, అందులో బీసీలు 2,469 మంది, ఓసీలు 781, ఎస్సీలు 687, ఎస్టీలు 56 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి నిర్వహించిన స్�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేటకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం పంచాయతీరాజ్శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది.