KTR | రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి గురువారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చింతల్ఠాణాలో జరిగింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడుత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్
గ్రామం లో ఓ పెద్ద మోతేబరి కాదు కానీ అక్కడ ఆయన పేరు చెబితే ఎనిమిది దశాబ్దాలుగా ఆయన చేపట్టిన పనులను గుర్తు చేసుకుంటూ “ఓ ఆయనా” అని సంభోదిస్తారు. ఏనాడూ ఏ పార్టీలో చేరకుండా..ఏదో ఒక పదవికి పోటీ చేయమన్నా ససేమిరా అ
Local Election | మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నియమావళి పై సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ సర్పంచి పదవిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు గురి పెట్టారు. బరిలో నిలిచి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకడుగు వేయకుండా దూసుకుపోతుండగా, ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. మం�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామ సర్పంచ్ గా నామని రాజిరెడ్డి ఏకగ్రీవం ఖరారు అయినట్లే. సుల్తానాబాద్ మండలంలో మూడో విడతలో ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి 5 వరకు అధికారులు సర్�
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అసెంబ్లీ వర్గంలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నాయకంపల్లి గ్రామంలో ఎస్టీ జనరల్ సర్పంచ్ గా శైనేని రవి (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎ�
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జీపీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన జరుగుతున్నది. సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు పలువురు అభ్యర్థులు భారీగా డబ్బులు ఆఫర్లు చేస్తున్నారు.గ్రామాభివృద్ధి అనే సాకుతో పలువురు
స్థానిక సంస్థల ఎన్నికలను కొన్ని గ్రామాల్లో వీడీసీలు అపహాస్యం చేస్తున్నాయి. గ్రామాల్లో వీడీసీల ఇష్టారాజ్యం కొనసాగుతుండడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో గెలవాల్సిన సర్పంచ్ అభ్యర్థులు వేలం పాడి ప�
ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓ పార్టీకి అంటకాగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పత్రికల్లో ఒకేరోజు రెండు ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం బంగారిగెడ్డ గ్రామం బీసీకి రిజర్వ్ చేసిన ఒక గ్రామ పంచాయతీ.
Elections | నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో 131 గ్రామపంచాయతీ స్థానాలకు 1,216 వార్డు మెంబర్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ భారీ పోలీస్ పహారా లో జరుగుతుంది.