కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నవ్విపోదురు కదా అనే విధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పెండింగ్ బిల్లులు రాక ఎంతోమంది సర్పంచులు ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నా చలనం లేని ఈ ప్రభుత్వంనికి కనువిప్పు కల�
హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు రంగం సిద్ధమైందని చెప్పాలి. గత రెండు మూడు రోజుల క్రితం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే మూడు నెలల లోపు స్థానిక సంస్థలే ఎన్నికల�
బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు ఇటీవల మృతి చెందాడు. కాగా వ
రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని అసమర్థ పాలన అని సర్పంచ్ల సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Survi Yadaiah Goud) విమర్శించారు. యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నారాయణపురం మండలంలో
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, ట్రిపుల్ ఆర్�
తెలంగాణ సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాలన�
Panchayat Secretaries | గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి గ్రామాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారు�
పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ముందస్తు అరెస్టులు ఇంకెన్నాళ్లని మాజీ సర్పంచుల ఫోరమ్ చివ్వేంల (Chivvemla) మండల అధ్యక్షుడు జులకంటి సుధాకర్ రెడ్డి అన్నారు.
Zaheerabad | గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జహీరాబాద్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మండల అధ్యక్�
పెండింగ్ బిల్లుల కోసం ఏడాదిగా ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులు మంగళవారం మరోసారి నిరసనకు ఉపక్రమించారు. సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రజాభవన్ ఎదుట పడుక
సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారులను నియమించారు. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఆగిపోవడం, మరోవైపు గ్రామపంచాయతీల్లో పాలన చూడాల్సిన ప్రత్యేకాధికారులు
సర్పంచులకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచులు చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ని ఉమ్మడి జిల్లాలో పోలీసులు అడ్డుకొన్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. మోర్తాడ్, ధర�
Gram Panchayat | పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్లంతా మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్ల
సర్పంచుల బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాక�