బస్టాండ్ ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్తగా ఎన్నికైన పోతంగల్ గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య భజరంగ్ పరిశుభ్రత పనులు చేపట్టారు. ఏళ్ల నుండి బస్టాండ్ లో గల టాయిలెట్లలో మురుగు నీరు నిలిచి రోడ్డు పక్కన వెళ�
పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు అరిగోసపడుతున్నారు. అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని, తిరిగి చెల్లించేందుకు ఆస్తులు అమ్ముకున్నామని, బిల్లులు చెల్లిస్తే తప్ప ఆ ఊబిలోంచి బయటికి రాలేమని రెండ
Sarpanch | కాంగ్రెస్ పార్టీకి తాజా సర్పంచ్లు షాక్ ఇస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రత్యేకించి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగుచెందుతున్న సర్పంచ్ల�
Sarpanch | కొందరు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు రియల్టర్ల చేతిలో కీలు బొమ్మలుగా మారినట్లు తెలుస్తున్నది. సర్పంచ్లుగా గెలిపించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామని, తాము చెప్పినట్లే వినాలంటూ బడా లీడర్లు, �
Sarpanch | గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరి వారం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం వారిని డమ్మీలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతి గ్రామంలో ‘ఇందిరమ్మ స్థాయీ సంఘాల’ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసే
Cheque Power | పంచాయతీల్లో అధికారం చుట్టూ రాజకీయం మొదలైంది. ఉప సర్పంచుల చెక్పవర్ విషయంలో ప్రభుత్వం ఆడిన జీవో నాటకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు కట్టవేస్తూ..రీకౌంటింగ్ పేరుతో అధికారులు చీటింగ్ చేసినా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో సత్తా చాటిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్
Basvapur Sarpanch | పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తెల్లవారు నుంచే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు హామీలు నెరవేరుస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టినా.. ఎవరైనా ఆడపిల్ల పెండ్లి చేసినా రూ.5వేలు అందజేస్తానని హామీ ఇ
బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం 11గంటలకు జిల్లా కేం ద్రమైన నల్లగొండకు రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్ప�
సిరిసిల్ల నియోజక వర్గం లో నూతన సర్పంచ్ లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జ్ఞాపకలను అందజేశారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండలం లో 16 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలి�
Jagadish Reddy | తెలంగాణ గ్రామపంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆ ఘనత ముమ్మాటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు.
తన తండ్రి సర్పంచ్గా గెలిస్తే భిక్షాటన చేసిమొక్కు తీర్చుకుంటానని కుమారుడు మొక్కుకున్నాడు. తండ్రి గెలవడంతో కుమారుడు మొక్కుతీర్చుకున్నాడు. వివరాలు.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ సర్ప�
రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ గాడి తప్పింది. గత రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో మగ్గడంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. పాత సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన అనంతరం పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనల�
పెద్దపల్లి మండలం కాపులపల్లి సర్పంచ్ గా ఎన్నికైన మ్యాదరవేని మల్లేష్ యాదవ్ ను శనివారం కాపులపల్లి యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు సర్పంచ్ ను తన నివాసంలో కలిసిన సంఘం పెద్దలు పూలమాలలు వేసి శాలు�