మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్కుమార్పై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు హరీశ్రావుకు,
గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఎల్లలు దాటాయి. జీఐసీ తన 8వ వార్షికోత్సవాన్ని బెంగాల్లోని సుందర్బన్స్ మడ అడవుల సంరక్షణ కార్యక్రమంతో ఘనంగా జరుపుకొన్నది.
Cow attack | తాను పెంచి పోషిస్తున్న ఆవు (Cow) తనను పొడిచింది. దాంతో అతడు అదుపు తప్పి పక్కనే ఉన్న బురద మడుగులో పడిపోయాడు. స్థానికులు చూసి అతడిని బయటికి తీసే ప్రయత్నం చేసినా బురదగా ఎక్కువగా ఉండటంతో ఆలస్యం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మూడు మొక్కలు నాటార
Revenue conferences | నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బి సంతోష్ కుమార్ కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
World Environment Day | ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎర్రవల్లిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో చేరి.. మూడు మొక్కలు నాటి.. భవిష్యత్తుకు బాటలు పరచాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హరిత ప్రేమికుడని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ప్రశంసించారు. హరితహారం కార్యక్రమం ద్వారా తన పదేండ్లపాలనలో రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెల
కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వృక్షార్చనలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వెంగళరావు పారులో మొక్కలు నాటిన 40 మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్లు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ, గ్రీన్ఇండియా చాలెంజ్ �
బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజును (ఫిబ్రవరి 17) పురస్కరించుకొని రాజహేంద్రవరంలోని కడియం నర్సరీ రైతులు వెయ్యి మొకలు నాటారు.
మాట్ల తిరుపతి అద్భుతంగా ఆలపించిన ఆత్మీయ పాటను దీక్షాదివస్ సందర్భంగా విడుదల చేసినందుకు ఆనందంగా ఉన్నదని, కేసీఆర్ ఉద్యమస్ఫూర్తికి నిదర్శనమని మాజీ ఎంపీ సంతోష్కుమార్ కొనియాడారు.
దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతిఊరిలో, ప్రతి గుడిలో నాటించాలన్న సంకల్పం తీసుకున్నది. దసరా పండు
Jammi Chettu | దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నాటించాలనే గొప్ప సంకల్పానికి పునాది వేయ
Green India Challenge | హరిత భారత్ సాధన లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అసోంలో మొదలు పెట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 2030 నాటికి అసోంలో ఒక కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పని చేస్తోంద