తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు గులాబీ జెండా పట్టుకుని పార్టీకి, ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర మరువలేనిదని మాజీ ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఎన్నారై బ�
పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి, దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మొకలు నాటేలా ఉత్తేజపరిచిన, ప్రభావితం చేసిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు (జీఐసీ) సంతోష్కుమార్�
‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్' పురస్కారాన్ని అందుకోవడానికి లండన్ వెళ్లిన గ్రీన్ ఇండి యా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్కుమార్కు ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు నవీన్రెడ్డి ఆధ్వర్యంలో �
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఇైగ్నెటెడ్ మైండ్స్ నిర్వాహకు లు, గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ఆయన చ�
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుందర్బన్�
సంస్కృతం ఒక మతానికి చెందిన భాష కాదు. అది భారత జాతీయ భాష. సంస్కృతం ఒక మృతభాష కాదు. అది వేల ఏండ్లుగా కొనసాగుతున్న అమృత భాష. సంస్కృతం ఒక వర్గం (బ్రాహ్మణ) భాష కాదు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు గిరిజనుల ఉపాధికి చేయూత అందించేందుకు కృషి చేస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్కుమార్పై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు హరీశ్రావుకు,
గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఎల్లలు దాటాయి. జీఐసీ తన 8వ వార్షికోత్సవాన్ని బెంగాల్లోని సుందర్బన్స్ మడ అడవుల సంరక్షణ కార్యక్రమంతో ఘనంగా జరుపుకొన్నది.
Cow attack | తాను పెంచి పోషిస్తున్న ఆవు (Cow) తనను పొడిచింది. దాంతో అతడు అదుపు తప్పి పక్కనే ఉన్న బురద మడుగులో పడిపోయాడు. స్థానికులు చూసి అతడిని బయటికి తీసే ప్రయత్నం చేసినా బురదగా ఎక్కువగా ఉండటంతో ఆలస్యం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మూడు మొక్కలు నాటార
Revenue conferences | నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బి సంతోష్ కుమార్ కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు.