అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోశ్కుమార్ నివాళులర్పించారు. మన అడవులను, వన్య ప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన వారిని గౌరవిద్దామని అన్నార
ప్రకృతికి ప్రతిరూపం పార్వతీదేవి. ఆ తల్లి గారాలపట్టి వినాయకుడు.. ఏనుగుముఖంతో ఘనదైవమే కాదు వనదైవం అయ్యాడు. వనానికీ, జనానికీ, పర్యావరణానికీ మేలు చేసే గణపతి ఉత్సవాలు అందుకు విరుద్ధంగా చేసుకుంటుండటంతో వినాయక
Seed Ganesha | మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గురువారం హైదారాబాద్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రా
ఇంతింతై వటుడింతై అన్నట్టు.. మూడు మొక్కలతో మొదలైన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' (జీఐసీ) కార్యక్రమం ఇప్పుడు మహోద్యమంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్ర�
Green India Challenge | ఏడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో ప్రారంభించనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్ తెలిపారు. భారతదేశాన్ని హరితమయంగా �
Santosh Kumar | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పెబ్బేరు గ్రామస్తులపై ప్రశంసల వర్షం కురిపించారు. 50 ఏండ్ల నాటి జమ్మిచెట్టుకు ప్రాణం పోయడంపై పెబ్బే�
Santosh Kumar | ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎర్రవల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ బాదం, సీతాఫలం మొక్కలు నాటారు
Santosh Kumar | సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యం గురించి, అడవి అందాలను గురించి బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ రావు తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ‘తడోబా అంధేరి టైగర్ రిజర్వ్’ లో నిన్న
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్చాలెంజ్ అద్భుత కార్యక్రమమని ప్రముఖ స్టాండప్ కమెడియన్, హాస్యనటుడు కపిల్శర్మ ప్రశంసించారు. గురువారం ఆయన ముంబైలోని దాదాసాహెబ్ ఫాలే చిత్రనగరిలో ఎ�
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. టీఆర్ఎస్కు 16 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నా కనీసం ఒక్క పార్లమెంటరీ కమిటీకి కూడా చైర్మన్ను �
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ రూపకర్త సంతోష్కుమార్ అరుదైన గౌరవం లభించింది. జైపూర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మె�
dulquer salmaan | ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియాచాలెంజ్లో బుధవారం మలయాళ అగ్రకథానాయకుడు దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. సినీ నటి అదితీరావ్ హైదరీ నుంచి చాలెంజ్ను స్వీకరించిన ఆయన హైదరాబాద్లోన