Santosh Kumar | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పెబ్బేరు గ్రామస్తులపై ప్రశంసల వర్షం కురిపించారు. 50 ఏండ్ల నాటి జమ్మిచెట్టుకు ప్రాణం పోయడంపై పెబ్బే�
Santosh Kumar | ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎర్రవల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ బాదం, సీతాఫలం మొక్కలు నాటారు
Santosh Kumar | సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యం గురించి, అడవి అందాలను గురించి బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ రావు తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ‘తడోబా అంధేరి టైగర్ రిజర్వ్’ లో నిన్న
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్చాలెంజ్ అద్భుత కార్యక్రమమని ప్రముఖ స్టాండప్ కమెడియన్, హాస్యనటుడు కపిల్శర్మ ప్రశంసించారు. గురువారం ఆయన ముంబైలోని దాదాసాహెబ్ ఫాలే చిత్రనగరిలో ఎ�
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. టీఆర్ఎస్కు 16 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నా కనీసం ఒక్క పార్లమెంటరీ కమిటీకి కూడా చైర్మన్ను �
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ రూపకర్త సంతోష్కుమార్ అరుదైన గౌరవం లభించింది. జైపూర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మె�
dulquer salmaan | ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియాచాలెంజ్లో బుధవారం మలయాళ అగ్రకథానాయకుడు దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. సినీ నటి అదితీరావ్ హైదరీ నుంచి చాలెంజ్ను స్వీకరించిన ఆయన హైదరాబాద్లోన
సిద్దిపేట : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం మొక్కలు నాటారు. గురువారం హరీశ్రావు జన్మదిన వేడుకను పురస్కరించుకుని మొక్కలు నాటాల్సిందిగ�
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ వేల్పూర్, మే 31: రైతుల మేలు కోసం నిరంతరం పోరాడిన దివంగత వేముల సురేందర్రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. సోమవారం నిజామ�
గ్రీన్ ఇండియా చాలెంజ్కు ప్రధాని ప్రశంస వృక్షవేదం పుస్తకం అందరూ చదవాలి ఎంపీ సంతోష్కుమార్కు అభినందన లేఖ ప్రత్యేక ప్రతినిధి, మే 28 (నమస్తే తెలంగాణ):‘భూమి మన తల్లి.. మనం ఆమె పిల్లలం.. ధరణి మాతను గౌరవించి పచ్చ