రేషన్ షాపుల ఎదుట జనం బారులు తీరుతున్నారు. వాస్తవానికి ఈ నెల బియ్యం పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో ప్రజలు బియ్యం కోసం రేషన్షాపుల ఎదుట క్యూ కడుతున్నారు.
సంక్రాంతి పండుగ పూట రేషన్ దుకాణాలకు బియ్యం రాకపోవడంతో ప్రజలకు సరఫరా ఆలస్యం అవుతున్నది. పిండి వంటలకు బియ్యం అవసరం కావడంతో రేషన్కార్డుదారులు చౌక ధరల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ డెయిరీలో బుధవారం నిర్వహించిన రంగవల్లులు అలరించాయి. రైతు కుటుంబాల మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క రంగుల్లో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దారు.
సంక్రాంతి పండుగకు ప్రజలు సొంత ఊర్లకు వెళ్తారు. పిల్లలకు సెలవులు ఉండడంతో చాలామంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జా�
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో ప్రకటించింది. సెర్ప్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే నిరాశే మిగిలింది అని చెప్�
M. M. Keeravani | ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని తెలుగు పాటను విశ్వ వేదికపై సగర్వంగా నిలబెట్టారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. ప్రస్తుతం ఆయన నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రానికి సంగీతాన్నందించారు.
జిల్లా కేంద్రంలోని 36వ వార్డు(ఇందిరానగర్)లో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్ ఆదివా రం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి నేపథ్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళ�
సం క్రాంతి పండుగ కోసం ఆర్టీసీ అధికారులు ప్ర త్యేక దృష్టి సారించారు. ప్రయాణికులకు ఇ బ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి 15వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుం�
ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నాలుగు రోజులు ఉత్సవాలు జరుగనున్నాయి.
అగ్ర హీరో నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రంతో ఈ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. విజయ్ బిన్ని దర్శకుడు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది.
సంక్రాంతి సం దర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి ఈ నెల 15 వరకు 4,484 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
Special Trains | సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ -కాకినాడ టౌన్, హైదరాబాద్ డెక్కన్ - కాకినాడ టౌన్ మధ్య నాలుగు ర�
Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేద
‘సలార్' అపూర్వ విజయంతో అగ్ర హీరో ప్రభాస్ ఫుల్ జోష్మీదున్నారు. విడుదలైన వారం వ్యవధిలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500కోట్ల మైలురాయిని దాటి రికార్డులు సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో ప�