CM Revanth Reddy | తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Bodhan | సంక్రాంతి వచ్చిందంటే పతంగులు, పిండివంటలే కాదు కోడి పందేలు కూడా గుర్తుకొస్తాయి. అయితే, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ సంస్కృతి మన జిల్లాలోనూ అక్కడక్కడ కనిపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో గుట్టుగా న�
గుండె నొప్పిగా ఉందని ఆర్ఎంపీ వద్దకు వెళ్తూ ఓ యువకుడు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. దారి మధ్యలో కలిసిన ఫ్రెండ్స్తో సరదాగా ముచ్చటిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు మరో ఉత్సవానికి సిద్ధమైంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు వద్ద కైట్ ఫెస�
సంక్రాంతి పండుగ నాడు సంప్రదాయాలు వాకిట్లోనే స్వాగతం చెబుతాయి. ఇంట, వంట అనే కాదు... ఆహార్యంలోనూ ఆ అందం ఉట్టిపడుతుంది. ఆ తెలుగింటి శోభను కళ్లకు కట్టేలా ఎరుపు, ఆకుపచ్చ వన్నెల్లో ముచ్చటైన నారాయణపేట లంగావోణీ రూ�
సంక్రాంతి పండుగ సమీపిస్తున్నది. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ప్రభుత్వోద్యోగులతోపాటే తమకు కూడా వేతనాలు వస్తాయని ఆశించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఒకటో తారీఖు పోయి పన్నెండో తారీఖు వచ్చిన�
విద్యా సంస్థలకు ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. దీంతో హాస్టల్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం నుంచి ఇంటిబాట పట్టారు. మరోవైపు వరుస సెలవులతో ప్రజలు కూడా స్వగ్రామాలకు వెళ్లేందుక�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో 65వ నంబర్ జాతీయ రహదారి రద్దీగా మారనున్నది. ఈ నెల 12 నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లావాసులతోపాటు, ఏపీ ప్రజలు స�
ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గురువారం విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తమను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులతో కలిసి మంచిర్యాల బస్టాండ్కు చేరుకోగా.. ఆ ప్రాంతం కిక్కిర�
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఆరు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు (ఈ నెల 12వ తేదీ నుంచి 17 వరకు) ప్రకటించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, కళాశాలలు, కే�