Tirumala Devotees Rush | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి (Sankranthi ) పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి శ్రీ వేంకటేశ్వరాస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
జీవితంలో ఒక మేలి మలుపు వ్యక్తిని శక్తిగా నిలుపుతుంది. భానుడి ప్రయాణ దిశలో మలుపు ఉత్తరాయణంగా పలకరిస్తున్నది. సంక్రాంతి సంబురంతో ఉత్తరాయణ పర్వకాలం ప్రారంభమైంది. ఇన్నాళ్లూ తెలిమంచు తెరలతో జోగాడిన భానుడు..
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జంగిడిపురం, వెంగల్రావు కాలనీ, గాంధీచౌక్, పాతబజార్ తదితర కాలనీల్లో భోగి మంటలు వేశారు.
సంక్రాంతి పండగ నేపథ్యంలో ఎగరవేస్తున్న పతంగులతో విద్యుత్ అంతరాయం ఏర్పడితే స్థానిక విద్యుత్ అధికారులను ఫోన్లో సంప్రదించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కిం) చైర్మన్ అండ్ మేనేజింగ్ �
గత నెల 17వ తేదీ నుంచి భద్రాచలం దివ్యక్షేత్రంలో ప్రారంభమైన ధనుర్మాసోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగనాడే గోదారంగనాథుల కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ముత్యాల ముగ్గులు ఆవిష్కృతమయ్యాయి. రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కె.రజనిప్రియ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి సంబురాలు’ పేరుతో సా�
సంక్రాంతి... మిగిలిన పండుగల్లా ఒకే తిథినాడు రాదు. సూర్యుడి సంచారాన్ని బట్టి జరుపుకొంటారు కాబట్టి, ఇలా జరుగుతుంది. సూర్యుడు ఆరు నెలలపాటు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణానికి ప్రయాణమవుతాడు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలంతా ఐష్టెశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీ�