Special buses | సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది.
సంక్రాంతి తరువాత కొత్త తెల్లరేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను మొదలు పెట్టబోతున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రకటించా రు.
ఎన్టీఆర్ కెరీర్ క్షిపణిలా దూసుకుపోతున్నది. ఆయన లైనప్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఆయన ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన గ్రే షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన
అగ్ర హీరో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నార�
ప్రభుత్వం సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న హామీ కూడా ఆచరణకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతికి సన్నబియ్యం పంపిణీ ఉండకపోవచ్చని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు వస�
నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కూరగాయలతోపాటు ఉప్పు, పప్పుల ధరలు మండిపోతున్నాయి. మొన్నటివరకు ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు ఇప్పుడిప్పుడే నేలకు దిగి వస్తున్నాయి. తాజాగా వె
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారంతా సెలవులు ముగియడంతో నగరాలు, పట్టణాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరుస్తున్నాయి. బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి భాగ్యనగరం బాటపట్టారు. దాంతో బుధవారం 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. ప్రధానంగా సూర్యాపేట, చౌటుప్పల్ పట్టణ కేంద్రాల్లో వాహ
చైనా మాంజా ప్రాణాల మీదికి తెస్తున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల ఎగురవేసేందుకు కొంత మంది నిషేధిత చైనా మాంజాను వాడారు. అవి రోడ్లు, చెట్లపై వేలాడుతూ మనుషులతోపాటు పశుపక్షాదులను సైతం గాయాలపాలు చేస్త�
సంక్రాంతి పండుగ కోసం నగరం నుంచి జిల్లాల్లో ఉన్న సొంతూళ్లకు వెళ్లి, తిరిగి సొంత ఊర్ల నుంచి నగరానికి చేరుకునే ప్రయాణికులకు ఆర్టీసీ నరకం చూపించింది. పండుగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిం�
కాగజ్నగర్ పట్టణంతో పాటు మండలంలో సంక్రాంతి పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఉంచి పూజలు చేశారు. మహిళలు నోములు నోచి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంటింటా పిం�
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు రేపటి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ సోమవారం ముగిసింది. ఈ మూడు రోజుల్లో నగర నలుమూలలకు �
మండలంలోని ఎత్తం గ్రామ శివారులోని ఎత్తం గట్టుపై వెలిసిన రామలింగేశ్వరస్వా మి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఏటా సంక్రాంతి సందర్భంగా రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహిస్తారు.