Varalakshmi Sarathkumar | పన్నెండేళ్ల క్రితం విశాల్తో వరలక్ష్మి శరత్కుమార్ నటించిన ‘మదగజరాజ’ సినిమా సమస్యలన్నింటినీ దాటుకొని ఇన్నాళ్లకు సంక్రాంతి కానుకగా ఆదివారం(రేపు) విడుదల కానుంది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ శనివారం కిక్కిరిసి పోయింది. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు నానాపాట్లు �
మహబూబ్నగర్ రీజినల్ పరిధిలోని ప్రయాణికులకు ఆ ర్టీసీ సంస్థ శనివారం చుక్కలు చూపించింది. సం క్రాంతి పండగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.
నాలుగేళ్ల కిందట ‘శ్రీకారం’ అనే ఓ సినిమా వచ్చింది.. చూసే ఉంటారు కదా.. అందులో ఓ పాట ఉంది. సందళ్లే ..సందళ్లే.. సంక్రాంతి సందళ్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్లే.. అంటూ సాగే ఈ పాట అందరి హృదయాలను హత్తుకుంది.
సంక్రాంతి పండుగకు సెలవులు రాడవంతో జోగుళాంబ గద్వా ల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద శనివారం సు మారు 3కిలో మీటర్ల మేర వా హనాలు నిలిచి పోయా యి. శని, ఆదివారం రెండు రోజులు సెలవులు రావడంతో అ
Metro rails | సంక్రాంతి పండగ నేపథ్యంలో నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు వెళ్తున్నారు. దాంతో నగరంలోని బస్టాండులు, రైల్వే స్టేషన్లు, కిక్కిరిసిపోయాయి. నగరంలోని ప్రధాన బస్టాప్లు అయిన ఎల్బీనగర్, మియాపూర్, సికి
సంక్రాంతి సంబురాలు షురువయ్యాయి. సంప్రదాయ క్రీడ కోడిపందేలకు పందెంరాయుళ్లు సయ్యంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండడంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు పయనమయ్యారు.
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శుక్రవారం ట్రావెల్ అడ్వైసరీ విడుదల చేసింది.
పండుగ పూట ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. అందులో ప్రత్యేకత కూడా ఏమీ లేదు. కానీ, బస్సుల్లో కనీసం సీటు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. అయినా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఈ నెల 7 నుంచి అదనపు చార్జీలతో ప్రయాణి
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ రైళ్లను నడుపనున్నట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్-అర్సికిరే, వి�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో పోలీసు పహారా మరింతగా పెంచుతున్నట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు. పండుగ సందర్భంగా ఊరు ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువ�