నగరంలోని పలు విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కోరా పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు చేస్తూ సందడి చేశారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాడవాడలా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ డెయిరీలో బుధవారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో 600 మందికి పైగా మహిళలు, బాలికలు పాల్గొని రంగురంగుల రంగవల్లులు వేశా�
పందేనికి కోళ్లు సై అంటున్నాయి. పందెం రాయుళ్లు కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఆహారాన్ని అందిస్తూ సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. తెలంగాణలో కోడి పందేలను నిషేధించడంతో ఖమ్మం జిల్లా సరిహద్దు రాష�
వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాలో ముగింపు దశలో ఉన్న 1,061 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పంచాయతీ రాజ్ ఈఈ సత్యారెడ్డిని ఆదేశించారు. చ�